Home » Maharashtra
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ సీఈవోను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నిర్దేశించిన గుడువులోగా అటవీ పునరుద్ధరణ చర్యలను పూర్తి చేయాలని సూచించింది. దీనిని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఐటీ బాంబేను కోరింది.
మహారాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్థానిక నేతల నుంచి పేరున్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు.
వరుస గొలుసు చోరీలతో పోలీసులన్ని ముప్పు తిప్పలు పెట్టిన దొంగను పట్టుకోవటానికి పోలీసులు మారువేషాలు వేశారు. పండ్లు, కూరగాయాలు అమ్మారు. ఆటో డ్రైవర్లుగా మారారు.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో 41మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మరణించారు. 25 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది..
మా తొలి గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడితో భారతదేశం పట్ల మా దీర్ఘకాలిక నిబద్ధతను మరింత బలోపేతం చేయడం పట్ల మేం గర్విస్తున్నాం. మహారాష్ట్రలోని ప్లాంట్ అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటి. ఆకర్షణీయమైన పెట్టుబడి వాతావరణం కారణంగా మా లూబ్రికెంట్ ప్లాంట్�
మోదీ డిగ్రీపై విపక్షాలు హడావుడి చేయడాన్ని అజిత్ పవార్ కొద్ది రోజుల కింద తప్పు పట్టారు. ఇక దీనితో పాటు శరద్ పవార్ సైతం అదానీ అంశంలో విపక్షాలకు షాకిచ్చినట్టుగానే స్పందించారు. దీంతో బీజేపీకి ఎన్సీపీ సానుకూలంగా వ్యవహరిస్తోందంటూ మీడియాలో కథనా�
అపార్ట్మెంట్ బిల్డింగ్ 16వ అంతస్తులోని బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న నవఘర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. మళ్లీ మాస్క్ తప్పదా? అనేలా ఏడు నెలల తరువాత భారతదేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో పెరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈమధ్య కాలంలో సరికొత్త ఫుడ్ కాంబినేషన్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. కొన్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత కాంబినేషన్ ఒకటి కొత్తగా వైరల్ అయ్యింది. గుజరాత్, మహారాష్ట్రలలో బాగా ప్రసిద్ధి చెందిన పూరీ, మ్యాంగో జ్యూస్ కాంబినేషన్ను ట్విట్టర్ యూజర్
రైతుల సాగునీటి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన బావులు తవ్వకాల పనులు ప్రారంభించాలంటే లంచం ఇవ్వాలని లంచం అడిగిన అధికారికి వినూత్న రీతితో బుద్ది చెప్పాడు ఓ గ్రామ సర్పంచ్.