Home » Maharashtra
Tirumala : ఫేక్ ఈమెయిల్ కు సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. ఫేక్ ఈ-మెయిల్ గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదని, భక్తులు తిరుమల వచ్చి స్వేచ్చగా స్వామి వారిని సందర్శించుకోవచ్చని డీఐజీ అమ్మిరెడ్డి చెప్పారు.
గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
గత నాలుగు నెలల్లో పూణేతోపాటు రాష్ట్రంలోని పలు చోట్ల కొడవళ్ల వంటి కత్తులు చేతపట్టిన ఇలాంటి ముఠాల దాడులు అధికమయ్యాయి. ఇలాంటి కేసులు వందకు పైగా నమోదు అయ్యాయి.
Lightening Strike : బొగ్గుగనిలో పని చేసే కార్మికుడు పని ప్రదేశం నుంచి నచుడుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఘోరం జరిగిపోయింది.
Maharashtra Politics: మహారాష్ట్ర విపక్ష నేత అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర సీఎం పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న అజిత్ పవార్.. ఆ కుర్చీని దక్క�
అజిత్ పవార్ ఆశయం అంటూ శరద్ పవార్ వెనకేసుకు రావడం చూస్తుంటే.. ఇదంతా ఆయన డైరెక్షన్లోనే జరుగుతోందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రభుత్వం కూడా శరద్ పవార్ సూచన మేరకే ఏర్పడిందని స్వయంగా దే�
Cardiac Arrest : 9వ తరగతి చదువుతున్న వేదాంత్(14) క్రికెట్ ఆడుతున్నాడు. సడెన్ గా అతడు కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, లాభం లేకపోయింది.
ముఖ్యమంత్రి పదవిపై అజిత్ పవార్ మనసులోని మాటను వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే అందుకోసం 2024 లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూసే సమయం తనకు లేదని ఆయన అనడం గమనార్హం. నూటికి నూరు శాతం తాను ముఖ�
ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముంబైలోని ఖర్గర్లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని సామాకి కార్యకర్త అప్పాసాహెబ్ ధర్మాధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత�