Home » Maharashtra
రూ.5లక్షలతో కాంట్రాక్టు కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. భివాపూర్ లోని సొంత పెట్రోల్ బంక్ లో ఉన్న ఆమె తండ్రిని ఆ వ్యక్తి, మరొకరు కలిసి పొడిచి చంపి పరారయ్యారు.
కష్టాలు చూసిన ఓ పిల్లాడు అపర భగీరథుడే అయ్యాడు. ఎర్రటి ఎండలో అమ్మ కాళ్లు బొబ్బలెక్కేలా గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడుస్తున్న అమ్మను చూసిన 14 ఏళ్ల బాలుడు అమ్మ కోసం భగీరథుడు అవతారం ఎత్తాడు. పలుగు పార పట్టుకున్నాడు.
కొన్ని దశాబ్దాల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి వెళ్లే వరకు చిన్నపిల్లలకు పూర్తి ప్యాంట్లను కొనుగోలు చేయలేదు. మేము పాఠశాలలో ఉన్నప్పుడు 10వ తరగతి పూర్తయ్యే వరకు ప్యాంటు ధరించలేదు. చిన్నపాటి నిక్కర్లతోనే ప�
చిత్ర విచిత్రాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఒక్కోసారి కొందరు చేసే పనులతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలో ఓ జంట స్కూటర్పై స్నానం చేసి వైరల్ అవ్వాలనుకున్నారు. వీరు చేసిన పనిని సీరియస్ గ�
వారంతా నీటి కోసం అక్కడపడుతున్న కష్టాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఫలితాలు వెల్లవడ్డ మరుసటి రోజే.. రాష్ట్రంలో విపక్ష కూటమైన మహా వికాస్ అగాఢీ (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన-యూబీటీ) నేతలు శరద్ పవార్ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అధ్యక్షతన ఈ సమావేశం
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు, ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త అరుణ్ గాంధీ (89) కన్నుమూశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్రలో ఉద్దవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాజ్భవన్ కలిసి కుట్ర పన్నాయని శరద్ పవార్ తన ఆత్మకథలో ప్రస్తావించారు.
Tirumala : ఫేక్ ఈమెయిల్ కు సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. ఫేక్ ఈ-మెయిల్ గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదని, భక్తులు తిరుమల వచ్చి స్వేచ్చగా స్వామి వారిని సందర్శించుకోవచ్చని డీఐజీ అమ్మిరెడ్డి చెప్పారు.
గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.