Home » Maharashtra
ఆరు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కోవిడ్ కేసులు పెరగకుం�
తన డిజైనర్ తనను బెదిరించిందని, రూ.కోటి లంచం ఇవ్వజూపిందని అమృత ఫడ్నవిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై గత ఫిబ్రవరిలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు వివరాల ప్రకారం.. అనిక్షా అనే మహిళ అమృత ఫడ్నవిస్ను 2021 నవంబర్లో తొ
మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ఉండనుంది. మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్తేంకాదు..ఇలాంటివి ప్రతీ ఏటా జరుగుతూనే ఉంటాయి అంటూ అదో పెద్ద విషయం కాదంటూ వ్యవసాయశాఖా మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
మాక్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బ్లాస్ట్ను కూడా నిర్వహించినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. సమూహానికి వారి హ్యాండ్లర్ల ద్వారా క్రిప్టోకరెన్సీతో నిధులు సమకూరుతున్నట్లు పేర్కొంది. ఒక పెద్ద కుట్రలో భాగంగా, నిందితుడు మొహమ్మద్ షరీక్ న�
విద్యార్థులకు స్కాలర్షిప్: మహారాష్ట్ర ప్రభుత్వం 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ. 1,000 నుండి రూ. 5,000, 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,500 నుండి రూ. 7,500 వరకు స్కాలర్షిప్ను ప్రకటించింది. అంతేకాకుండా, విద్యార్థులకు యూనిఫారాలు ఉచితంగా అందజేయన�
ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం దద్దరిల్లించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడంతో బుధవారం పెద్దగా చర్చలు జరగకుండానే రద్దు అయింది. ఉద్ధవ్ పార్టీకి మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్�
కొత్త అల్లుడు ఇంటికి వస్తే.. అత్తామామలు, బంధువులు ఎంతో మర్యాదగా చూసుకుంటారు. అల్లుడికి పలురకాల వంటకాలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు. సరదాగా గ్రామంలో తిప్పుతూ ఊరి విశేషాలను వివరిస్తారు. కానీ మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా విడా గ్రామంలో మాత�
ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. సాయంత్రానికి ముందే వాతావరణం చల్లబడి, చీకటిగా మారిపోయింది. ఒక పక్క వేసవి ప్రారంభమయ్యే సమయంలో ఈ వానలేంటా అని ముంబై వాసులు ఆశ్చర్యం వ్యక్త�
మహారాష్ట్రలో ఈసారి ఉల్లి దిగుబడి పెరిగింది. అదే సమయంలో ఉల్లి ధర ఎన్నడూ లేని విధంగా తగ్గాయి. కొద్ది రోజుల క్రితం షోలాపూర్ మార్కెట్లో ఒక రైతు ఉల్లి అమ్మగా ఒక రూపాయికి కిలో అమ్ముడు పోయింది. 502 కిలోల ఉల్లి అమ్మితే రవాణా చార్జీలు 500 పోను.. ఆ రైతుకు 2 రూ