Maharashtra

    రూ. 20 ఇడ్లీ కోసం గొడవ..ఒకరిని చంపేశారు

    February 6, 2021 / 01:22 PM IST

    Customers kill idli vendor : చిన్న చిన్న కారణాలకే గొడవలు జరుగుతున్నాయి. ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. క్షణికావేశంలో చిన్నపాటి అంశాలకే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం రూ. 20 ఇడ్లీల కోసం ఓ వ్యక్తిని చంపేశారు. ఈ విషాద ఘటన మహారాష్ట�

    కదులుతున్న రైలు ఎక్కబోయిన దివ్యాంగుడు, తర్వాత..వీడియో వైరల్

    February 6, 2021 / 11:19 AM IST

    Railway Protection Force : కదులుతున్న రైలు ఎక్కబోయి ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇందులో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. తాజాగా…ఓ దివ్యాంగుడు కదులుతున్న రైలు ఎక్కబోయి..దాదాపు చావు అంచుకు పోయాడు. ఓ రైల్వే పోలీసు అతని ప్రాణాలు కాపాడాడు. దీనికి స

    డేటింగ్ యాప్ లో మాయలేడి వల….16 మంది విలవిల

    February 5, 2021 / 05:12 PM IST

    Mahatashtra : Pune Woman arrested for robbing 16 men she men via online dating app in net : స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగటం , సోషల్ మీడియా ప్లాట్ ఫాం లు పెరగటంతో కొత్త కొత్త పరిచయాలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నవారు కొందరైతే, అలా పరిచయమైన వారిచేతిలో మోసపోయి విలవిల లాడుతున్నవారు మరికొందరు. సోషల్ మీడియ�

    స్వీట్ కోసం రూ.5 అడిగిందని చిన్నారిని చంపిన తండ్రి

    February 5, 2021 / 03:36 PM IST

    Maharashtra : Man kills crying daughter in Gondia, after Wife asks for Rs 5 to buy snacks for 20-month-old daughter :  అత్తమీద కోపం దుత్త మీద చూపించారన్నట్లు.. భార్యమీద కోపంతో కన్నకూతుర్ని నేలకోసి కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లా, లోనరా గ్రామానికి చెందిన వివేక్, వర్ష దంప�

    కర్ణాటక మండలి చైర్మన్…మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజీనామా

    February 4, 2021 / 09:32 PM IST

    Pratap Chandra Shetty, Nana Patole మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ నానా పటోలే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు అందజేశారు. కాంగ్రెస్‌కు చెందిన పటోలే రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. త్వరలో ఆయన పీసీసీ అధ్య�

    పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేసిన వైద్య సిబ్బంది..ఆస్పత్రిపాలైన 12 మంది చిన్నారులు

    February 2, 2021 / 08:04 AM IST

    Maharashtra : 12 kids administered sanitiser drops instead of polio dose : మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం 12మంది చిన్నారుల ప్రాణాలమీదకు తెచ్చింది. పల్స్‌పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలకు బదులుగా వైద్య సిబ్బంది హ్యాండ్ శానిటైజర్ వేయడంతో 12 మంది చిన్నారు�

    తండ్రి పాడె మోసి..చితికి నిప్పంటించిన 12 మంది కూతుళ్లు..

    January 31, 2021 / 03:40 PM IST

    12 daughters gave shoulde to father’s body and performs last rights : హిందూ సంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే కర్మకాండలన్నీ కొడుకులే చేస్తారు. కొడుకులు లేకపోతే కొడుకులు లేకపోతే అన్నదమ్ములుగానీ వారి కొడుకులు గానీ లేదా వారి తరపు బంధువులు చేస్తారు. కానీ కాలం మారుతోంది. కొడుక

    మైనర్ బాలికపై అత్యాచారం,జైలు శిక్ష – బిడ్డ పుట్టాక పెళ్లికి బెయిలిచ్చిన కోర్టు

    January 29, 2021 / 05:41 PM IST

    Mumbai POCSO Court Grants Bail To Accused, After He Offers To ‘Marry’ 16-Year-Old Girl He Impregnated : మైనర్ బాలికపై అత్యాచారం చేశాడో వివాహితుడు. బాలిక గర్భం దాల్చి నేరం రుజువు కావటంతో జైలు పాలయ్యాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో ముంబై లోని పోక్స్ కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. �

    ఆవుల అక్రమ రవాణా కేసులో బీజీవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శితో సహా 20 మందిపై కేసు నమోదు

    January 29, 2021 / 11:34 AM IST

    Cattle smuggling racket busted, BJYM leader among 20 accused in Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆవులను, ఎధ్దులను అక్రమంగా కబేళాకు తరలిస్తున్న రాకెట్ ను పోలీసులు చేధించారు. రాష్ట్రంలోని, బకోడా నుంచి సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నాగపూర్ లోని కబేళాకు అటవీ మార్గం గుండా 165 ఆవులు, ఎద్దులను త�

    ఫడ్నవీస్ మెట్రో ప్రయాణంపై మహా పార్టీల విమర్శలు

    January 28, 2021 / 03:45 PM IST

    Devendra Fadnavis మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఢిల్లీ మెట్రోలో తాను చేసిన ప్రయాణం గురించి చేసిన వ్యాఖ్యలు మాటల యుద్ధానికి తెరలేపాయి. బుధవారం ఫడ్నవీస్..తాను ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ..అధికార మహా

10TV Telugu News