Home » Maharashtra
Maharashtra కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజు రోజుకి పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో మహారాష్ట్రలో మరోసారి లాక్డౌన్ అమలులోకి వచ్చింది.
BMC seals : భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ జోరుగా జరుగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు తీస�
record corona virus cases in maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభించింది. మూడున్నర నెలల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న(ఫిబ్రవరి 19,2021) 6వేల 112 కేసులు రికార్డ్ అయ్యాయి. అక్టోబర్(2020) 30 తర్వాత 6 వే�
Hyderabad police : హైదరాబాద్లో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఏకంగా 800 కిలోమీటర్లు ప్రయాణించి చిన్నారిని రక్షించారు. చాక్లెట్ ఆశ చూపి ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ను కటకటాల వెనక్కి నెట్టారు. హైదరాబాద్ అబిడ్స్ పరిధిలో మూడు సంవత్సరాల చిన్నారి �
Lockdown మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. అమరావతి జిల్లాలో గత ఐదు రోజులుగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నది. బుధవారం నుంచ�
Helicopter In Oath : ఎన్నికలు వచ్చాయంటే..సందడి సందడి అంతా ఇంత ఉండదు. ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు నానా విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ప్రచారం నుంచి మొదలు కొని..నామినేషన్ వరకు..ఎన్నికల్లో గెలిచిన తర్వాత..అభ్యర్థుల హడావుడి ఎక్కువగానే ఉంటుంది. టపాసులు పే�
Pune hospital Rs.5.26 bill without treating covid Patient : కరోనా పేరుతో జనాల నుంచి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఎంత డబ్బు పిండేశాయో ఎన్నో సందర్భాల్లో విన్నాం. ఏదో పెద్ద చికిత్స చేసేసినట్లుగా లక్షల రూపాల బిల్లులు వేసి కరోనా కష్టకాలంలో జనాల బ్యాంకు బ్యాలెన్స్ లు ఖాళీ చేయించేశాయ
Maharashtra Covid Cases: మరోసారి మహారాష్ట్రలో కరోనా వేవ్ చెలరేగిపోతుంది. గత 24 గంటల్లో 4 వేల పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఒక్క రోజులోనే 40 మంది మరణించారు. వీటితో ఇప్పటి వరకు మహారాష్ట్రలో వైరస్ సోకిన వారి సంఖ్య 20లక్షల 64వేల 278కి చేరింది. మొత్తం మరణాల సంఖ�
16 labourers dead after truck overturns: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. జల్గావ్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. బొప్పాయి లోడుతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు.. యావల్ తాలూకా కింగావ్ గ్రామంలో ఓ ఆలయం దగ్గర బోల్తా పడింది. దీంతో ట్రక్కుల�
30% Pay తల్లిదండ్రులను పట్టించుకోని ఏడుగురు ఉద్యోగులకు జీతాల్లో కోత విధించింది మహారాష్ట్ర లోని లతుర్ జిల్లా పరిషత్. ఏడుగురు తమ ఉద్యోగులు వారి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోకపోవడంతో వారి నెల జీతాల్లో 30శాతం కోత విధించినట్లు లతుర్ జిల్లా పరి�