Home » Maharashtra
Maharashtra : మహారాష్ట్రను కరోనా కేసులు పట్టి పీడిస్తున్నాయి. దీంతో వరుసగా ఒక్కో జిల్లా లాక్డౌన్, జనతా కర్ఫ్యూ అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా జల్గావ్ జిల్లాలో కర్ఫ్యూ ప్రకటించారు అధికారులు. మార్చి 11 నుంచి 15 వరకు జనతా కర్ఫ్యూ అమలు చేస్తు�
Party gang thefts : మధ్యప్రదేశ్ కట్నీ జిల్లా పార్థీ ముఠా నేరాల గురించి వింటేనే వెన్నులో ఒణుకు పుడుతుంది. అర్థరాత్రి గొడ్డళ్లు, కత్తులతో విరుచుకుపడతారు. ఏడాదిలో 11 నెలలు దోపిడీలు చేయటమే ఈ పార్థీ ముఠా చేసే పనులు. మిగత నెల రోజులు ఏం చేస్తారనే కదూ..డౌటు? ఏడాద�
మహారాష్ట్రలోని థానేలో భారీ అగ్రిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ కంపెనీలో అకస్మాతుగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.
భారత్లో గత 24 గంటల్లో 15వేల 388 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో(18,599) పోల్చితే రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపించడం కొంత రిలీఫ్ కలిగించింది. గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనాకు బలయ్యారు. మరణాల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. మొత్తంగా 1.12 క�
Maharastra man Stones diet : మనకు ఆకలేస్తే అన్నం తింటాం. మరి కొంతమంది రొట్టెలు తింటారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం రాళ్లే ఆహారంగా తింటున్నాడు. గత 32ఏండ్లుగా రాళ్లనే ఆహారంగా తింటున్నాడు. రాళ్లన
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది.
My horse on collectorate campus : ఓ ప్రభుత్వం ఉద్యోగి కలెక్టర్ కు రాసి ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లెటర్ లో ‘‘కలెక్టర్ సార్..నేను గుర్రంమీద ఆఫీసుకు వస్తాను..ఆఫీసు ప్రాంగణంలోనే నా గుర్రాన్ని కట్టేస్తాను…దీనికోసం నాకు పర్మిషన్ ఇవ్వండీ సార్ అంటూ రా
Girls stripped, forced to dance by police: మహారాష్ట్రలో దారుణం జరిగింది. రక్షించాల్సిన ఖాకీలే కీచకులుగా మారారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశారు. కేసు విచారణ పేరుతో పోలీసులు వికృత చర్యలకు పాల్పడ్డారు. ఓ బాలికల హాస్టల్లోకి ప్రవేశించి, బలవంతంగా వారి దుస్తులు
Covid-19 cases rise in india: ఇండియాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా ముప్పు తొలగలేదు. చాపకింద నీరులా కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 14వేల 989 పాజిటివ్ కేసులు నమోదయ్యా
Anand Mahindra Deserve Any Applause: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అతికొద్ది మంది వ్యాపారవేత్తల్లో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఒకరు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, రూ.కోట్ల టర్నోవర్ కంపెనీని నడిపించడం, వీటన్నింటి మధ్యలోనూ నెటింట్లో సం�