Home » Maharashtra
ముంబైలో ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం సృష్టిస్తోంది. మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అ�
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా 200కుపైగా కొత్త కేసులు నమోదవగా, ఇప్పుడా సంఖ్య 300దాటింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనావైరస్ తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కొత్త కేసులు 40వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ మహారాష్ట్రను వణికిస్తోంది. వరుసగా రెండో రోజు మహారాష్ట్రలో 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం(మార్చి-19,2021) రాష్ట్రవ్యాప్తంగా 25,681 కొత్త కరోనా కేసులు,70మరణాలు నమోదయ్యాయి. ఈ రోజు 14,400మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
lockdown 2021 : ఇండియాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. దీంతో మరోసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి.. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ తప్పదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నా�
కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మార్చి 31 వరకు నూతన ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని థియేటర్లు, ఆడిటోరియంలు.. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడుస్తాయని మహారాష్ట్ర ప్రభు�
మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గురువారం(మార్చి-18,2021)రాష్ట్రంలో కొత్తగా 25,833 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు
ఇండియాలో కరోనా మహమ్మారి మరోసారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35 వేల 871 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణయింది.
మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం(మార్చి-17,2021) రాష్ట్రవ్యాప్తంగా 23,719కొత్త కరోనా కేసులు,84కోవిడ్ మరణాలు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం నమోదైన కేసుల కన్నా ఇది దాదాపు 30శాతం అధికమని తెలిపింది.
కొవిడ్ కేర్ సెంటర్ లో ఉండలేక తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించి కరోనా సోకిన ఓ యువతి చిక్కుల్లో పడింది. నరకం చూసింది.