Home » Maharashtra
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ(ఏప్రిల్-2,2021) రాత్రి 8:30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గుండెల్లో గుబులు రేపింది. అలాగే 500లకు చేరువగా మర
కరోనా బారినపడి ఆస్పత్రి పాలైన వృద్ధులను కుటుంబసభ్యులు పట్టించుకోకుండా వదిలేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిందంటే చాలు వృద్ధులు వణికిపోతున్నారు. భవిష్యత్తును తలుచుకుని భయంతో బలవన
దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబై మహా నగరంలోనూ కరోనా కోరలు చాచింది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో.. ప్రభుత్వంతో పాటు నగరవాసుల్లో భయాందోళన నెలకొంది. కరోన
దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గతంతో పోల్చితే రెండో దశ వ్యాప్తి అసాధారణంగా ఉంది.
మహారాష్ట్రలో నిన్న జరిగిన ఎన్కౌంటర్తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 70వేలకు చేరువగా కొత్త కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా
Amit Shah:కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో NCP అధినేత శరద్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అమిత్ షాతో శరద్ పవార్ భేటీని ఎన్సీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నప్పటికీ, మరోవైపు దేశంలో ఒక దిగ్గజ నేతగా రాజకీయాలక�