Home » Maharashtra
కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాగ్పూర్లో 'విదర్భ ఛాంబర్ ఆఫ్ కామర్స్' ఆధ్వర్యంలో వ్యాపారులు 'థాలీ బజావో' ఆందోళన నిర్వహించారు.
2 killed in tiger attack in Chandrapur : ఇప్పపువ్వు. సపోటేసి కుటుంబానికి చెందిన చెట్టు. అడవితల్లి ఒడిలో ఇప్పచెట్లకు పువ్వులు విరగకాస్తాయి. ఈ ఇప్పపువ్వుల్ని సేకరించి అమ్ముకుంటారు ఎంతోమంది. ముఖ్యంగా ప్రకృతితో మమేకమై అడవితల్లినే నమ్ముకుని జీవనం సాగించే గిరిజనులు..ఆ�
కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం మునుపటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కునుకులేకుండా చేస్తుంది. మహమ్మారి కారణంగా లాక్డౌన్లో తీవ్ర ఇబ్బందులు పడగా.. ఇప్పుడు రాత్రి నుంచి తెల్లవారుజామ�
Shirdi, Sai Baba Temple Shut from tonight amid spikein Covid cases : మహారాష్ట్రలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా షిర్డి సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని షిర్డి సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం, ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 30 వరకు మూసి వేయాలని ఆలయాన్�
65 Years Old Pune Man rapes female dog for months, held after act caught on CCTV : మహిళలు, యువతుల పై లైంగిక దాడి జరిగిన ఘటనలు రోజు దేశంలో ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాము. కానీ మహారాష్ట్రలోని ఒక వ్యక్తి గత కొన్నాళ్లుగా కుక్కపై లైంగిక దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. పూణేలోని చతుశ్రుంగి పోలీసు స్టేషన�
తెలంగాణలో కరోనా గేర్లు మార్చి ఊపందుకుంటోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే మహారాష్ట్రలో 57వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 222 మంది చనిపోయారు.
covid-19 demand lockdown maharashtra Mumbai rise : గత సంవత్సరం ఇదే రోజుల్లో వలస కార్మికుల కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా మహమ్మారి. భారత్ లో కరోనా మహమ్మారి ఏడాది దాటిపోయినా దాని ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు సరికదా సెకండ్ వేవ్ కూడా కొనసాగిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తో
Coronavirus India Live Update: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 714 మంది ప్రాణాలను కరోనా బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజులుగా 400ల్లో ఉన్న మరణాల సం�