Home » Maharashtra
దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ అప్రమత్తం అవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉదృతి బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో లాక్డౌన్పై మాట్లాడిన ముఖ్యమంత్రి ఉద�
రాష్ట్ర ప్రభుత్వం పలు రైళ్లను ఐసోలేషన్ వార్డులగా మార్చి వేస్తోంది. ప్రభుత్వ కోరిక మేరకు..రైల్వే శాఖ 21 కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చి వేసింది.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. సగం ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. లాక్డౌన్... కరోనా కట్టడికి మహారాష్ట్ర సర్కార్ ముందున్న ఏకైక ఆయుధం.
కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. వైరస్ ఉధృతి రోజురోజుకి పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజలను వణికిస్త�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. వైరస్ ఉధృతి మరింతగా పెరిగింది. మరోసారి లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా రికార్డు స్థాయిలో లక్షా 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం, 800లకు పైగా మరణాలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తో�
తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబకు సారె సమర్పించాలని.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లోనూ ఇంకా పలు చోట్ల మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, అనాగరిక ఆచారాలు రాజ్యమేలుతున్నాయి. ఆచార వ్యవహారాల పేరుతో ఇంకా పలువురు వ్యక్తులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గు పడేలా చేస్తున్
TV Serial shootings shut down in Maharashtra : దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ ఉండటంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ ప్రకటించింది. తాజాగా ఇప్పడు టీవీ సీరియల్స్ షూటింగ్ లను కూడా నిలిపి వేయాలని ఆదేశించింద
దేశంలో కరోనావైరస్ మమమ్మారి రెచ్చిపోతోంది. ఎన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళనక
కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా వారంతపు లాక్ డౌన్లతో పాటు నైట్ కర్ఫ్యూలను సైతం విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం..