Home » Maharashtra
కరోనా ప్రాణాంతకమే కానీ, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, ధైర్యంగా ఉంటే ఏమీ కాదనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. కరోనాను ఇట్టే జయించొచ్చని తెలుపుతున్నారు. అయినా కొందరిలో భయాలు పోవడం లేదు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే, ఐసీయూలో ఉం�
Covid 19 in India Maharashtra : భారత్ లో కరోనా కరాళ నృత్యం ఎంత దారుణంగా ఉందో తెలిపే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయివారి మృతదేహాలను తరలింపు విషయంలో చోటుచేసుకున్న ఒకే అంబులెన్స్లో 22 మంది మృతదేహాలను తరలించిన ఘటన చూస్తే భారత్ లో కరోనా ప్రభావం ఎంత
రెండు వారాలుగా కరోనా వ్యాప్తి తగ్గుతూ ఉందని రికార్డులు చెప్తున్నారు. ఫిబ్రవరి నెల మధ్యలో 1.38గా ఉన్న వ్యాప్తి..
కరోనా రోగులకు అండగా నిలివాల్సిన ఈ సమయంలో కొందరు డాక్టర్లు నీచానికి ఒడిగట్టారు. పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. భారత్ ను కరోనా కబళిస్తున్న వేళ..
మే నెల మూడో వారంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆస్పత్రుల దగ్గర కనిపించే దృశ్యాలు కలచివేస్తున్నాయి. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయతతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మహారాష్ట్రలో అగ్నిప్రమాదం సంభవించింది. విజయ్ వల్లభ కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి.
COVID-19 దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా 3లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానం�
మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రాణవాయువే(ఆక్సిజన్) కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్ బారిన పడి పరిస�
భారత్ లో కరోనా కోరలు చాచింది. ప్రతి రోజు మూడు లక్షలకు చేరువలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఒకటి.. రెండు అవతారాల్లో కరోనా విజృభించగా మూడో అవతారం ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.