Home » Maharashtra
మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ,మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
సాధారణంగా కోవిడ్ రోగిని చూస్తేనే ఆమడ దూరం పారిపోతున్నారు.
భారతదేశంలో విలయం తాండవం చేసిన కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకూ విజృంభించిన కరోనావైరస్.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
18 months baby 2 day beside mother dead body : కరోనా భయంతో కళ్లముందు ఆకలితో చంటిబిడ్డ అల్లాడిపోతున్నా..గుక్క పట్టి గుండెలవిసేలా ఏడుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో తల్లి చనిపోయిందని కూడా తెలియని 18 నెలల పసిబిడ్డ అమ్మ మృతదేహం పక్కనే ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్నా ఎ
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను పాశవికంగా హత్య చేసిన ఘటన ముంబైలోని తూర్పు కందివాలిలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో కరోనా సునామీని తలపించేలా చేస్తోంది. గత ఏప్రిల్ 1నుంచి 30 వరకూ 17లక్షలకుపైగా ప్రజలు కరోనా బారినపడ్డారు. ప్రతీ రోజు 50 వేలమందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. దీంతో దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఏ రేంజ్ లో పెరుగుతుందో ఊహించు�
ఒళ్లు గగొర్పొడిచే అత్యంత దారుణ ఘటనతో మహారాష్ట్రంలోని సతారా జిల్లా వాసులు వణికిపోయారు. శ్మశానంలో కరోనాతో చనిపోయినవారి శవాలను పీక్కుని తింటున్న ఓ యువకుడిని చూసిన స్థానికులు గుండెలు హడలిపోయారు.
85 years Corona Affected man bed sacrifice : కరోనా కల్లోలంలో హాస్పిటల్ లో బెడ్ దొరకటమే గగనంగా మారిని ప్రస్తుత పరిస్థితుల్లో ఓ పెద్దాయన పెద్ద మనస్సు చాటుకున్నాడు. ‘‘బ్రతకాల్సింది నేను కాదు.. యువత బ్రతకాలి..ఆస్పత్రిలో ఇప్పటి వరకూ నేను చికిత్స పొందిన బెడ్ కరోనాతో బాధపడే
గర్భంతో ఉన్న పులిని సజీవ దహనం చేశారు వేటగాళ్ళు. మంటల్లో కాలిపోయిన ఆ పులి గర్భంలో నాలుగు పిల్లలు ఉన్నాయి. పాపం ఆ పులి కూనలు తల్లి కడుపులోని కాలి మాంసం ముద్దలుగా మారిపోయాయి. వేగిన్ అనే ఈ పులిని అత్యంత కిరాతకంగా దాన్ని హింసించి సజీవ దహనం చేసి అ�
కరోనా ప్రాణాంతకమే కానీ, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, ధైర్యంగా ఉంటే ఏమీ కాదనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. కరోనాను ఇట్టే జయించొచ్చని తెలుపుతున్నారు. అయినా కొందరిలో భయాలు పోవడం లేదు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే, ఐసీయూలో ఉం�