Home » Maharashtra
కొవిడ్-19 థర్డ్ వేవ్ పొంచి ఉందని హెచ్చరికలు విస్తరించే లోపే ముంచుకొచ్చింది. రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పిల్లలపై కరోనా దాడి మొదలైంది. మహారాష్ట్రాలోని అహ్మద్ నగర్లో 3రోజుల్లోనే 248కి పాజిటివ్..
దేశ వ్యాప్తంగా..రికార్డు స్థాయికి చేరుకున్నట్లైంది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్పై 13 నుంచి 29 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగింది.
ముంబైలోని ఓ షేర్డ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే నేవీ ఉద్యోగి ఉళ్లో లేని సమయంలో, సహోద్యోగి అతని భార్యపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళతో చనువుగా ఉన్నాడో పోలీసు అధికారి ఆ పరిచయంతో మహిళ అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆ అధికారి ఉద్యోగంలో ప్రమోషన్లను, అవార్డులను పోగొట్టుకున్నాడు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలోని జైన మందిరంలో 19 ఏళ్ల యువతిని వేధించిన 70 ఏళ్ల జైన సన్యాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మరోసారి తుపాకుల మోత మోగింది. పోలీసులకు..మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 13మంది మావోలు హతమయ్యారు. శుక్రవారం (మే21,2021) ఉదయం తూర్పు విదర్భలోని అడవిలో పైడి-కోట్మి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో
మహిళా వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఇన్ కంటాక్స్ కమీషనర్ పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.
ఓ కరోనా కేంద్రంలో చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తితో వైద్య సిబ్బంది కేక్ కట్ చేయించారు. ఆకేకు అందరూ పంచుకుని తిన్నారు. ఏంటీ కరోనా రోగితో కేక్ కట్ చేయించి ఆ కేకు అందరూ తిన్నారా? అదీ కోవిడ్ సెంటర్ లో..వాళ్లందరికి పిచ్చా ఏంటీ? అని కంగారు పడిప�
రుక్మిణీ దేవీ దేవాలయాన్ని మామిడి పండ్లతో అలంకరించారు. ఈ పండ్లను ఆలయ నిర్వాహకులు కరోనా బాధితుల కోసం పంపిణీ చేశారు.
తౌటే తుపాన్ కు అనేక రాష్ట్రాలు అతలాకుతలమైతున్నాయి. కర్ణాటకలోని ఆరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.