Home » Maharashtra
అత్యాచారం, వేధింపుల కేసులో టీవీ నటుడు పెర్ల్ వి పూరీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
వివాహేతర సంబంధం మోజులోపడి కట్టుకున్న భర్తను కన్న కూతురు ముందే కడతేర్చిందో మహిళ.. ఈ ఘటన ముంబై నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన భార్య భర్తలు షాహిదా షేక్, రీస్ షేక్.
మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్ జిల్లా ప్రయాణాలతో సహా కొన్ని సడలింపులతో జూన్ 15వరకు ఆంక్షలను పొడిగించింది. రాష్ట్రంలో పేర్కొన్న వ్యవధిలో ప్రయాణించాల్సిన వారికి ఇప్పుడు ఈ-పాస్ అవసరం తప్పనిసరి.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవమే చేసింది.
మహారాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ నేవీ కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలికపై, ఓ ఆర్మీ ఉద్యోగి నడుస్తున్న రైలులో అత్యాచారం చేశాడు. బాలిక ప్రతిఘటించే సరికి ఆమెను కదిలే రైలులోంచి బయటకు విసిరేశాడు. రైలు గమ్య స్ధానం చేరేలోపు నిందితుడిని �
దేశంలో అప్పుడే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందా? చిన్నారులపై మహమ్మారి ప్రతాపం చూపిస్తోందా? మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తున్నాయి.
Covid-19 for 8,000 children : కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్ని ప్రభుత్వం లెక్కలే చెబుతున్నాయి. మొదటిసారి వచ్చిన కరోనా కంటే సెకండ్ వేవ్ లో ఎక్కువగా వైరస్ వ్యాప్తి జరిగింది. దీనికి తోడు ఆక్సిజన్ తీవ్ర కొరతతో ఎంతోమంది ప్రాణాలు కో�
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక విషాద వార్త వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ముంబై పక్కనే ఉన్న థానే నగరం పరిధిలోని ఉల్లాస్నగర్లో 5 అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలి 7 మంది మరణించారు.
Black Fungus in Inidia : భారతదేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 9,000కు చేరుకున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకి కొన్ని ప్రాంతాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. భారతదేశంలో 8,800కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యి దాదాపు 9వే
world’s rarest Himalayan vulture : ఇప్పుటికే ఎన్నో రకాల పక్షులు అంతరించిపోయాయి. ఇటువంటి సమయంలో అరుదైన పక్షులు కనిపిస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అంతరించిపోయాయనో లేక కనిపించకుండాపోయాయనుకునే అరుదైన పక్షులు కనిపిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. అటువంటి ఓ అరుదైన �