Home » Maharashtra
మహారాష్ట్రలో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ డెల్టా ప్లస్ కేసులు పక్క రాష్ట్రాలకు కూడా పాకుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్.. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు అలర్ట్ ప
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంలో కాక..కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే..డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ పలు రాష్ట్రాలకు పాకింది. దాదాపు 40కి పైగా �
ప్రమోషన్స్,నియామకాలు,కోవిడ్ అలవెన్స్ డిమాండ్లతో మహారాష్ట్రలో నర్సులు 48 గంటల సమ్మెకు దిగారు.
అక్రమ సంబంధాల మోజులో పడి బంగారం లాంటి కాపురాలను రోడ్డన పడేసుకునే వారు కొందరుంటే...ఆవేశంలో జీవితాలను అంతం చేసుకుంటున్నవారు మరికొందరు. మహారాష్ట్రలో ఇదే జరిగింది.
కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో భారత్ తో సహా 9 దేశాల్లో...
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు,మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి.
మహారాష్ట్ర ప్రతిష్ట, పార్టీ ఉనికి కోసం శివసేన పోరాడుతూనే ఉంటుందని అన్నారు రౌత్. ఇక ఇదిలా ఉంటే శనివారం శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, పార్టీ పేరు, వ్యక్తి పేరు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారు.
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగూతూ పోతున్నాయి. తాజగా ఆదివారం పెట్రోధరలను పెంచారు. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై31 పైసలు చమురు కంపెనీలు పెంచాయి.
మూడవ ముప్పు ముంగిట మహారాష్ట్ర ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్వేవ్లలో దేశంలో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ముఖ్యంగా ముంబైలో కరోనా కేసుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈక్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం
మహారాష్ట్ర లేదా ముంబైకి రాబోయే 2-4 వారాల్లోనే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై ఉద్దవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది.