Home » Maharashtra
కోర్టులో కేసు వాదించే లాయర్లపై ప్రతి నాయకుడు తన మనుషులతో దాడి చేయటం సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. నిజ జీవితంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి వార్తలు వింటాం.
కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పేషెంట్ ని తీసుకోని ఎమ్ఆర్ఐ స్కానింగ్ సెంటర్ కి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ ఎమ్ఆర్ఐ మిషిన్ లో ఇరుక్కుపోయాడు. దీంతో అతడి చిటికెన వెలికి గాయమైంది. కాగా ఈ ఘటన ముంబైలో జరిగింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూరులో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో 12 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
మిలియనీర్ మిలీనియం సరీస్363లో భాగంగా షిండే కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం 0207కు ఈ ఫ్రైజ్ మనీ లభించింది.
హారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దుర్గాపూర్ లో విద్యుత్ జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలై ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
మహారాష్ట్రలో సెకండ్ వేవ్ తగ్గిందని అనుకుంటున్న సమయంలో మరోసారి కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల్లోనే ఏకంగా 79,595 మంది కరోనా బారిన పడ్డగా..ఒక్క కొల్హాపూర్ లోనే 3,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కొల్హాపూర్ లో కరోనా ఆ�
భార్య కోరికలు తీర్చేందుకు ఓ భర్త దారితప్పాడు. ఏకంగా చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు.
ఓ బార్ అండ్ రెస్టారెండ్ యజమాని తన ఓ మంత్రికి ప్రతీరోజు పూజలు చేస్తున్నాడు. అగర్ బత్తీలు వెలిగించి కర్ఫూరహారతులు ఇస్తూ ప్రతీరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నాడు.‘ మా దేవుడి నువ్వే సామీ..’ అంటూ మంత్రి విజయ్ వాడెట్టివర్ కు పూజలు చేస్తున్న ఫోటోల
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పార్టీలు గత కొద్దీ రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీతోపాటు తృణమూల్ నేతలు రోడ్లపైకి వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలియచేస్తున్నారు.