Home » Maharashtra
గత వారం దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల్లో సగానికి పైగా(53శాతం) కేసులు మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఓ గుర్తు తెలియని వ్యక్తి వైద్యురాలి బాత్ రూమ్ లో స్పై కెమెరా పెట్టిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే ధంకవాడి నగరంలో గల ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలు (31) పనిచేస్తున్నారు. ఆమె ఆసుపత్రికి సమీపంలోని క్వార్టర్స్లో మరో వైద్యుడ
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వ్యాక్సిన్ ఓ మహిళ జీవితంలో వెలుగులు నింపింది. కరోనా సోకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేయించుకున్న 70 ఏళ్ల మహిళకు కంటి చూపు తిరిగి వచ్చిన అద్భుతం జరిగింది మహారాష్ట్రలో.
బతికున్న వ్యక్తికే ఫోన్ చేసి ‘హలో..నీ డెత్ సర్టిఫికేట్ రెడీగా ఉంది వచ్చి తీసుకెళ్లు అని ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? షాక్ అవుతాం కదూ..నిజమే మరి..కానీ థానే మున్సిపల్ అధికారులు..స్వయంగా ఆ వ్యక్తికే డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లమని ఫోన్ చేసి మరీ చెప్
మహారాష్ట్రకు వెళుతున్నారా ? అయితే జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే..అక్కడ డెల్టా కేసులు వెలుగుచూడడమే. మహారాష్ట్రలో సెకండ్ వేవ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదైంది. తాజాగా డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు ఇదే భయ
Transgender School : మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో ట్రాన్స్ జెండర్స్ కి ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలను ఏర్పాటు చేశారు. ట్రాన్స్ జెండర్స్ సమాజంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. వారు ఎక్కడికైనా వెళ్లి చదువుకోవాలి అంటే అనేక రకాల ఇబ్బందులు. వ�
ఓ మహిళకు ఒకే రోజు మూడు డోస్ ల వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్న మహిళ ఆరోగ్యపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టార
కోవిడ్ -19 మహమ్మారి మూడవ వేవ్కు కారణమైన డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతూ ఉండడంతో మహారాష్ట్రలో చాలా జిల్లాల్లో ఆంక్షలను సడలించిన ఒక నెల కన్నా తక్కువ వ్యవధిలోనే మళ్లీ చర్యలను చేపట్టింది.
తిరుమల శ్రీవారిని మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం ఎంపీ నవనీత్ కౌర్ దర్శించుకున్నారు. నవనీత్ కౌర్ గత లోక్ సభ ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు స్టే విధించటంతో ఆమె తిరుమల శ్రీవారిని