Home » Maharashtra
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పై మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ చేయించాలని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయించింది.
హోలీ సంబరాలపై కరోనా ఎఫెక్ట్ మరోసారి పడింది. భారత్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా నిత్యం 30 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం 36 వేల 902 మంది వైరస్ బారినపడ్డారు.
మహారాష్ట్రలో లేడీ సింగమ్ గా గుర్తింపు పొందిన రేంజ్ ఆఫీసర్ దీపాలి చవాన్ మొహితే ఆత్మహత్యకు పాల్పడ్డారు.
భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజే 47వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతన్నాయి.
భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కరోనా పడగ విప్పింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో
జీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సోమవారం(మార్చి-22,2021)సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశార�
ఎన్సీపీ నేత,మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి.