Home » Maharashtra
లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయి ఉల్లిపాయల వ్యాపారం చేయటం మొదలెట్టి వాటితో పాటు డ్రగ్స్ విక్రేతగా మారి పోలీసులకు చిక్కాడు ఒక సివిల్ ఇంజనీర్.
తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. నిన్న(మార్చి 15,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 263మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో కొవిడ్తో మరో ఇద్దరు చనిపోయారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి.
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న భార్యకు వైద్యం చేయించే స్ధోమత లేక భర్త ఆమెను హత్యచేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. ఈ మేర జిల్లాల వారీగా పూర్తి లాక్డౌన్, పాక్షిక లాక్డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. పూణె జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసేస్తున్నట్లు పూణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు తెలి
Maharashtra మహారాష్ట్రలో కరోనా కేసులురోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 15,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో..ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఈరోజువే కావడం గమనార్హం. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 56మంది క
Maharashtra మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, కేసుల పెరుగుదలతో నాగ్పూర్లో లాక్డౌన్ ప్రకటన వచ్చిందని ద
20 ఏళ్ల క్రితం నుంచి పాకిస్తాన్కి తప్పిపోయి... ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో భారత్కు తిరిగివచ్చిన గీతా కుటుంబం ఆచూకీ దొరికింది. మహారాష్ట్రలో గీతా కుటుంబాన్ని కనుగొన్నట్లు ఈదీ ఫౌండేషన్ తెలిపింది.
కరోనా మహమ్మారి ఇంకా భయపెడుతూనే ఉంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది.