Home » mahatma gandhi university
విద్యార్ధులకు 60 రోజులు మెటర్నిటీ లీవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సబంధించి వర్శిటీకి ఆదేశాలు జారీ చేసింది.
టీఎస్ పీఈసెట్ -2021(TSPECET-2021) ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.