Home » Mahender Reddy
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు.
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గోదావరిఖని ఏఎస్పీ గా కెరీర్ ప్రారంభించారు. 2017 నుంచి 2022 డిసెంబర్31 వరకు తెలంగాణ డీజీపీ గా పనిచేశారు.
నేతల మధ్య గ్రూపు తగాదాలు మూడు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. టికెట్ల విషయంలోనూ తీవ్రమైన పోటీ నడిచింది. టికెట్ నాకే దక్కుతుందని చివరి వరకు మాజీమంత్రి ఆశించారు. కానీ,
ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చని, ఒంటరిగా వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. Janasena
మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు కనపడ్డాయి. అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు సీఎం కేసీఆర్ ‘ఈచ్వన్-టీచ్వన్' కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘ఈచ్వన్-టీచ్వన్' కార్యక్రమంలో పోలీస్ శాఖ పాల్గొంటుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయా ? పెరిగితే ఎంత పెరుగుతాయి ? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఛార్జీల పెంపుతోనే ఆర్టీసీ కోలుకొంటుందని నిపుణుల కమిటీ నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం