-
Home » Maheshwaram
Maheshwaram
విలన్గా వెళ్లి కమెడీయన్గా బయటకు.. సీసీ కెమెరా ముందు వైరటీ దొంగ కామెడీ ఫర్ఫామెన్స్!
పక్కా స్కెచ్ వేసి అర్థరాత్రి హోటల్లోకి దూరాడు. సీరియస్గా తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశ ఎదురైంది.
కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్కు కార్బన్ పేపర్ లాంటి సర్కారే వస్తుంది : ప్రధాని మోదీ
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయలేని పేర్కొన్నారు. ప్రాజెక్టులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు జేబులు నింపుకుంటారని ఆరోపించారు.
Maheshwaram Land Scam : మహేశ్వరం తహసీల్దార్ భూ దందా.. రూ.200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి ఎసరు
ధరిణి వచ్చింది తెలంగాణలో భూ సమస్యలకు చెచ్ పడుతుంది. పూర్తి పారదర్శకతతో భూముల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధరణి వచ్చి రేండేళ్లవుతున్నా ఇప్పటికీ భూసమస్యలు వెక్కిరిస్తున్నాయి.
Azim Premji On Telangana : తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతాం – అజీమ్ ప్రేమ్జీ
కంపెనీలకు పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం స్వాగతం చెబుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతాం(Azim Premji On Telangana)
KTR Wipro : తెలంగాణలో విప్రో యూనిట్ ప్రారంభం.. 90శాతం ఉద్యోగాలు స్థానికులకే
రూ.300 కోట్లతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 900 మందికి ఉపాధి లభించనుందని, అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం : ఆయిల్ మిల్ లో చెలరేగిన మంటలు
huge fire broke out : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహేశ్వరం గేట్ ఆయిల్ మిల్ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఆయిల్ కంపెనీ చాలా రోజులుగా మూతపడి ఉంది. ఆయిల్ కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఘటనాస్థ�
తీరని విషాదం : ఒకే కుటుంబంలోని ముగ్గురిని చంపేసిన కరోనా
కరోనా ఎంతో మందిని బలి తీసుకొంటోంది. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా..అందరికీ వైరస్ సోకుతోంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు వైరస్ సోకి చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్�