Home » Maheshwaram
ధరిణి వచ్చింది తెలంగాణలో భూ సమస్యలకు చెచ్ పడుతుంది. పూర్తి పారదర్శకతతో భూముల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధరణి వచ్చి రేండేళ్లవుతున్నా ఇప్పటికీ భూసమస్యలు వెక్కిరిస్తున్నాయి.
కంపెనీలకు పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం స్వాగతం చెబుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతాం(Azim Premji On Telangana)
రూ.300 కోట్లతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 900 మందికి ఉపాధి లభించనుందని, అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
huge fire broke out : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహేశ్వరం గేట్ ఆయిల్ మిల్ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఆయిల్ కంపెనీ చాలా రోజులుగా మూతపడి ఉంది. ఆయిల్ కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఘటనాస్థ�
కరోనా ఎంతో మందిని బలి తీసుకొంటోంది. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా..అందరికీ వైరస్ సోకుతోంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు వైరస్ సోకి చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్�