Home » Maheswari
ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్స్ తమ 20 ఏళ్ళ కెరీర్ లోఒక్కసారి కూడా కలుసుకోలేదట.
తాజాగా ముగ్గురు నటీమణులు ఓ మాస్ రీల్ చేయడంతో వైరల్ గా మారింది.
జాన్వీ వేంకటేశ్వరస్వామి భక్తురాలు కూడా. రెగ్యులర్ గా తిరుమల(Tirumala) వెంకన్న దర్శనానికి వస్తుంది.
గులాబీ, పెళ్లి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి 'మహేశ్వరీ'. 'తిరుమల తిరుపతి వేంకటేశ' సినిమా తరువాత మరో సినిమా చేయని ఈ భామ, తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి హైదరాబాద్ లో దర్శనమిచ్చింది. శ్రీదేవి, మహేశ్వరికి..
ఇటీవల 'ఆలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చిన మహేశ్వరి అనేక ఆసక్తికర విషయాలని పంచుకుంది. ఇందులో భాగంగానే ఆర్జీవీ తనకి 50 వేలు బాకీ ఉన్న సంగతి తెలిపింది. మహేశ్వరి దీని గురించి చెప్తూ..
చాలా మంది అతిలోక సుందరి శ్రీదేవి మహేశ్వరికి అక్క అనుకుంటారు. అలాగే చెప్తారు కూడా. కానీ మహేశ్వరి ఈ షోలో అసలు విషయం చెప్పింది. ఈ విషయంపై మహేశ్వరి మాట్లాడుతూ.. ''శ్రీదేవి తనకు అక్క...