Home » major cities
దేశంలో కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
గడిచిన ఐదు రోజుల్లో మూడు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు, రెండు రెజులు స్వల్పంగా పెరిగాయి. శనివారం బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది\
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్ అయితే సైబర్ దాడులకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. COVID-19 పేరిట నకిలీ E-మెయిళ్ళను పంపడం ద్వారా మోసగాళ్ళు ప్రజల వద్ద నుంచి తమ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించారని బ్యాంక్ వినియోగదారులకు వెల్లడించి�