Major

    తిరుపతిలో రాజకీయ వేడి..లోక్‌సభ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల దృష్టి

    December 2, 2020 / 11:30 AM IST

    Tirupati Lok Sabha by-election : తిరుపతిలో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఉప ఎన్నికలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అటు …తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి ఏపీలో సత్తా చాటాలని బీజేపీ లక్�

    మహేష్ విడుదల చేసిన ‘మేజర్’ లుక్ టెస్ట్

    November 27, 2020 / 02:00 PM IST

    Major – ‘The Look’ Test: అడివి శేష్ హీరోగా, ‘గూఢ‌చారి’ ఫేం శ‌శి కిర‌ణ టిక్కా ద‌ర్శ‌కత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న మూవీ ‘మేజ‌ర్‌’. శోభితా ధూళిపాళ్ల కథానాయిక. 26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా త�

    ‘సింగం’ కలయికలో సూర్య 39 – శేష్ సినిమాలో శోభిత ధూళిపాల

    March 2, 2020 / 11:16 AM IST

    తమిళస్టార్ హీరో సూర్య, దర్శకుడు హరి ఆరోసారి కలిసి పనిచేయనున్నారు.. అడవి శేష్ ‘మేజర్’ సినిమా షూటింగులో శోభిత ధూళిపాల జాయిన్ అయింది..

    బాంబుల్లా పేలుతున్నాయి : జీడిమెట్ల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

    September 21, 2019 / 02:29 AM IST

    నగరంలోని పారిశ్రామిక వాడల్లో అగ్ని ప్రమాదాలు కామన్ అయిపోతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్య్యం వల్లో..షార్ట్ సర్క్యూట్ వల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా జీడిమ

    నీ ధైర్యానికి హ్యాట్సాప్ : ఒంటి కాలుతో వీరజవాన్ స్కైడైవ్

    March 28, 2019 / 10:54 AM IST

    ప్రాణాలనుపణంగా పెట్టి దేశం కోసం పోరాడే తెగువ..అంకిత భావం వీర జవాన్ల సొంతం. దేశం కోసం అమరులైనా.. వారసులమంటూ కుటుంబాల్లో నుంచి సైన్యంలో చేరటం చూస్తున్నాం. సైనికులంటే అదీ.. ఎటువంటి పరిస్థితిలోనైనా వెనుకడుగేయని నైజంతో కార్గిల్ యుద్ధంలో కాల

    అమర జవాన్ భార్య శపథం : నేను సైన్యంలో చేరుతున్నాను..

    February 25, 2019 / 09:47 AM IST

    దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు మనుగడ కష్టంగా ఉంటుంది. అమర జవాన్ల భార్యలకు తమ పిల్లలను పోషించడం భారంగా ఉంటుంది.

    సరిహద్దుల్లో అలజడి : మరో ఆర్మీ ఆఫీసర్ మృతి

    February 16, 2019 / 12:37 PM IST

    ఉగ్రవాదుల దాడిలో 44 మంది జవాన్లు మృతి చెందిన ఘటన మరవకముందే.. భారత్ – పాక్ సరిహద్దుల్లో మరో ఘోరం. లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC)కి ఒకటిన్నర కిలోమీటర్ల భారత భూభాగం లోపల తీవ్రవాదులు బాంబులు అమర్చారు. వాటిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో.. ఓ ఆర్మీ ఆఫీసర్ చనిప�

10TV Telugu News