Home » Makara Jyothi
పొన్నాంబలమేడుపై మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనంతో శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకర సంక్రాంతి పర్వదినాన మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు.
Makara Jyothi Darshanam : మకరజ్యోతి దర్శనం .. ముక్తికి సోపానమన్నది అయ్యప్పభక్తుల నమ్మకం. మరికొద్ది గంటల్లోనే మకరజ్యోతి దర్శన భాగ్యం కల్గుతుంది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ.. ఈ ఏడాది మకరవిళక్కు ఏర్పాట్లు చేసింది ట్రావెన్కోర్ దేవస్థానం. మండలకాల�
కేరళలోని ప్రసిధ్ధ శబరిమల కొండపై నేడు అపరూప ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. మకర సంక్రాంతి పర్వదినాన జనవరి 15న రాత్రి సుమారు 6 గంటల 51 నిమిషాల సమయంలో అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనం జరిగింది. ప్రతీ ఏడాది సంక్రాంతి రోజు జరగనున్న ఈ దివ్య దర్శనం కోస�
శబరిమలలో మకర జ్యోతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనుర్మాసం కంటే ముందు నుంచి జనం శబరిమలకు క్యూ కడతారు. దేశం నలుమూలల నుంచి మాలధారణ చేసిన వారు కరిమల వాసుని వైపుకు పరుగులు పెడతారు. మండల పూజులు పూర్తి చేసుకున్న స్వాములు అయ్యప్ప దర్శనం కోసం ఎదురు చూస్త�
కేరళ : శబరిమలలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జనవరి 14వ తేదీ సొమవారం మక�