Home » MAKE IN INDIA
‘మేకిన్ ఇండియా’ నినాదంతో మన దేశంలో బొమ్మల తయారీ రంగం ఊపందుకుంది. ఒకప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈ రంగం అభివృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో 636 శాతం ఎగుమతులు పెరిగాయని కేంద్రం తెలిపిం�
అనేక ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడకుండా, దేశీయంగానే తయారు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా బొమ్మల తయారీని దేశంలోనే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం వల్ల దేశంలోకి మూడేళ్లలో బొమ్మల దిగుమతులు 70 శాత�
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీతో తన పర్యటనను ప్రారంభించారు. జర్మనీలో ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో సమావేశమైన అనంతరం మోదీ అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో భారత్ మాతా కీ జై...
భారత ఆర్మీ కోసం.. 118 MBT(మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్)Mk-1A అర్జున ట్యాంకులు కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. అక్కడ నిర్మించాలనుకున్న డిస్ ప్లే తయారీ యూనిట్లను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలిస్తున్నట్లు ప్రకటించింది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లు వెళ్లనుందని వెల్లడించింది. అసలు తొక్కాల్సిన అవసరం కూడా లేదంటోంది. నెక్స్జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్లార్క్, రోడ్లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
విశాఖపట్నంలో మేక్ ఇన్ ఇండియా ప్లాన్లకు ఎదురుదెబ్బ తగిలింది. స్టేట్-హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. దశాబ్దకాలంగా ఈ క్రేన్ షిప్ యార్డు వినియోగంలో ఉంది. కొన్ని రోజుల క్రితమే మరమ్మతుల
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే భారత ఆర్మీ సైనికుల భద్రత కోసం కొత్త బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు రాబోతున్నాయి.
ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం..తిరుపతిలోని తారకరామా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడా
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) పట్టాలెక్కింది. ఇవాళ(ఫిబ్రవరి-15,2019) ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ పచ్చ జెండా ఊపి వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించారు.�