Home » Mallikharjuna Kharge
కాంగ్రెస్ పార్టీ ఇవాళ లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది.
ఢిల్లీ నుంచి న్యాయ్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
కాంగ్రెస్లో షర్మిల చేరిక సమయంలో ఆసక్తికర సన్నివేశం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
హైదరాబాద్లోని హోటల్ తాజ్కృష్ణా వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి.
పార్టీలో చేరే నేతలతోను..తెలంగాణ కాంగ్రెస్ నేతలతోను ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం కళకళలాడిపోతోంది. కర్ణాటక ఎన్నికల గెలుపు తరువాత హస్తం పార్టీలో జోష్ కొనసాగుతోంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. భారీగా పా�
సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. జులై10న కోర్టుకు హాజరు కావాలంటూ సివిల్ జడ్జి మరణదీప్ కౌర్ ఖర్గేను ఆదేశించారు.
భారతీయ జనతా పార్టీ కోస్తా కర్ణాటక, బెంగళూరు మినహా మరెక్కడా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రామీణ కర్ణాటకలో అయితే ఆ పార్టీ ఎక్కడో ఒక చోట కానీ కనిపించలేదు. బెంగళూరులో పట్టున్న బీజేపీ.. అక్కడి కొంత ప్రభావం చూపగలిగింది