Home » MALNUTRITION
వచ్చె సెప్టెంబర్ నెలను ‘పోషకాహార మాసం’గా జరుపుకోవాలని సూచించారు ప్రధాని మోదీ. దేశంలో పోషకాహార లోపాన్ని పారద్రోలేందుకు ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మన కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.
మైగ్రేన్ సమస్య ఉన్నవారు సామలను తింటే ఎముకలు, నరాలు దృఢంగా మారుతాయి. పేగు క్యాన్సర్ రాదు. బాలింతల్లో పాలు ఎక్కువగా తయారయ్యేలా చేస్తాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఉలవలను తినాలి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అక్రమంగా తరలిస్తున్న ఆవులను పోలీసులు పట్టుకుని ఆశ్రమానికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆవులు చనిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తాజాగా అఫ్ఘాన్లో యూనిసెఫ్ బృందం పర్యటించింది. అక్కడ పరిస్థితిని చూసి బృందం సభ్యులు చలించిపోయారు. సరైన ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు.
పౌష్టికాహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి, ఎదుగుదల, పునరుత్పత్తి జీవక్రియలకు పోషకాలు తప్పనిసరి. ఆహారంలో స్ధూల
ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. రానున్న రోజుల్లో ఆకలితో మరణించే వారి సంఖ్య మరింత పెరగనుందని, లక్షా 28వేల మంది చిన్నారులను ఆకలి బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్�
మాములుగా సింహం అంటే రాజసానికి నిలువుట్టం అని తెలిసిందే. చాలా బలంగా,దిట్టంగా ఉంటాయి సింహాలు. సింహాం గాండ్రిస్తే చాలు దరిదాపుల్లోకి రావడానికి కూడా అందరూ భయపడతారు. అడవికి సింహం రారాజు. అటువంటి సింహంని దగ్గరకి వెళ్లి టచ్ చేయాలంటే ఎవరైనా బయపడతా�