Home » Mamata Banerjee
వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వరుస ట్వీట్లలో నటి అభ్యంతరకరమైన
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మమతా బెనర్జీకి ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ దక్కించుకున్నప్పటికీ ...
పశ్చిమ బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. బెంగాల్ లో బీజేపీ పాగా వేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మమతా ప్రభంజనానికి బీజేపీకి పరాజయం కాక తప్పలేదు.
Mamata Banerjee ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్లో చివరకు సువెందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువెందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది. నందిగ్రామ్ లో తనన
తృణముల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ డెరిక్ ఓబ్రియాన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
వెస్ట్ బెంగాల్లోని నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ దిశగా సాగుతోంది. సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. టీఎంసీ డబుల్ సెంచర�
బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ దిశగా అడుగులు వేస్తోంది. పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు �
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు అధికారి 8వేల 106 ఓట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. నందిగ్రామ్ లో
బెంగాల్ లో తుది దశ పోలింగ్(8వ దశ)నేడు ముగిసింది.