Home » Mamatha Benarjee
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఏడాది పొడవునా ప్రజలకు అభివృద్ధి పనులను బహుమతులుగా ఇచ్చే శాంతాక్లాజ్తో పోల్చారు....
జి 20 సదస్సు సందర్భంగా భారత రాష్ట్రపతి ఇచ్చే డిన్నర్ కు మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవగౌడలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. వీరితోపాటు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా విందుకు ఆహ్వానించారు....
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఈ నెలాఖరులో స్పెయిన్కు వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సౌరవ్ గంగూలీ సీఎంతో కలిసి వెళ్లనున్న�
ఈ సినిమాపై పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తమిళనాడు, బెంగాల్ ప్రభుత్వాలు ఈ సినిమాను తమ రాష్ట్రాల్లో నిషేధించాయి. మరికొన్ని రాష్ట్రాలేమో ది కేరళ స్టోరీ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చాయి. అయితే సినిమాను నిషేధించడంతో పాటు మమతా బెనర్జీ సిని
స్కూల్ రిక్రూట్మెంట్ కేసులో పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్న విషయం విధితమే. తాజాగా మమతా బెనర్జీ స్పందించారు.. తాను ఎలాంటి అవినీతికి, అక్రమాలకు మద్దతు ఇవ్వనని తేల్చిచెప్పారు.
అర్పితా ముఖర్జీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. రెండు రోజుల క్రితం ఈడీ పలువురు మంత్రులు, అధికారుల ఇండ్లలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందు�
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పెగాసస్ సాప్ట్ వేర్ కొనుగోలు చేసిందని వస్తున్న వ్యాఖ్యలను టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ శాఖమంత్రి నారాలోకేష్ ఖండించారు.
ప్రముఖ బెంగాలీ గాయని, బంగ బిభూషణ్ అవార్డు గ్రహీత సంధ్యా ముఖర్జీ 91 ఏళ్ళ వయసులో మరణించారు. కోల్కతాలో గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న...
టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై సోమవారం దాడి జరిగింది. డైమండ్ హర్బర్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈరోజు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో పర్యటించారు.
పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో దూసుకుపోతున్న బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్ కొత్త కార్యక్రమం చేపట్టింది. ఢిల్లీలో CAA వ్యతిరేక నిరసనకారులపై కేంద్రం జరిపిన హింసాకా