Home » man kills
Bobbili : భార్యతో వివాహేతర సంబంధం ఉందని భావించి..సొంత స్నేహితుడినే చంపేశాడు. కింద పడుకోబెట్టి…లారీతో తొక్కించి మరీ చంపాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. బొబ్బిలి పోలీసులు వెల్లడించిన ప్రకారం..కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన ముల
పెద్ద కొడుకు చనిపోవడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. పదే పదే గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోయేది. చెట్టంత ఎదిగిన కొడుకు తీరని లోకాలకు వెళ్లిపోయిందని బాధ పడసాగింది. చిన్న కొడుకు ఆమెను ఓదార్చాల్సి పోయి..ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకంటే..అన�
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి కంటికి రెప్పలా చూసుకుంటాడు అని భావించిన యువతికి భర్తే కాల యముడు అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం నగరశివారులోని సుశీలరెడ్డి కాలనీకి చెందిన సరోజ(28), రాప్తాడు మండలం ప్రసన�