Home » Mandhya Pradesh
ప్రధాని నరేంద్ర మోదీ నా కుమారుడు అంటున్నారు ఓ మహిళ. మధ్యప్రదేశలో మోదీ పర్యటించనున్న క్రమంలో 100 మహిళ తన 25 ఎకరాల భూమిని మోదీకి రాసిచ్చేస్తాను అనటం ఆసక్తికరంగా మారింది.
బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు గుండె రాయి చేసుకున్నారు. అంతే సీఎం ప్రసంగిస్తున్న వేదికపైకి తమ చంటిబిడ్డను విసిరేశారు. సీఎం షాక్ అయ్యారు..ఏంటమ్మా ఈ దారుణం..అంటూ ప్రశ్నించారు. అసలు విషయం తెలుసుకుని చలించిపోయారు. ఆ బిడ్డనుఅక్కున చేర్చుకున్నారు. ఆ త�
హనుమంతుడి జయంతి సందర్భంగా జబల్పుర్లోని పురాతన పంచమాతా హనుమంతుడికి మహిళలు టన్ను బరువున్న లడ్డూను తయారు చేశారు.
హాలీవుడ్ రేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. లక్షలాది రూపాయలను ఏటీఎంలో నుంచి కొల్లగొట్టారు. ఏటీఎం గార్డును చావగొట్టారు.. సీసీటీవీల మీద స్ప్రే కొట్టారు.. ఏటీఎంను పేల్చేసి అందులో నగదును ఎత్తుకెళ్లారు. ఈ దొంగల ముఠాకు సూత్రదారి.. గ్యాంగ్ లీడర్.. ఐఏఎస్