mandir

    తెలుగు మూవీలో మరోసారి సన్నీ లియోన్.. హారర్ కామెడీ 'మందిర' ఫస్ట్ లుక్ రిలీజ్..

    April 19, 2024 / 08:04 PM IST

    తెలుగు మూవీలో మరోసారి సన్నీ లియోన్ కనిపించబోతున్నారు. హారర్ కామెడీతో 'మందిర'..

    Minister KTR: గుడి, మసీదు, చర్చి కూడా కడతాం – కేటీఆర్

    April 18, 2022 / 08:56 PM IST

    ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పై కీలక ప్రకటన చేశారు. స్టేట్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లో మసీదు, చర్చి, గుడి మూడు కడతామని హామీ ఇచ్చారు.

    ఒకరు హిందూ, మరొకరు ముస్లిం జవాన్లు..ఎదురెదురుగా కూర్చొని ప్రార్థనలు

    August 13, 2020 / 08:52 AM IST

    భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మతాల ప్రకారం కొంతమంది కొట్లాడుతుంటే..మరికొంతమంది సామరస్యంగా ముందుకెళుతున్నారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇతరులను ఆలోచింప చేస్తున్నారు. తాజాగా ఇండియన్ ఆర్మీలో

    రామ జన్మభూమి పూజ వేళ..అద్వానీ భావోద్వేగ వీడియో

    August 5, 2020 / 08:40 AM IST

    అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి వెళ్లాలని కోరిక ఉన్న..వెళ్లలేకున్నానని..బీజేపీ సీనియర్ నేత అద్వానీ వెల్లడించారు. దీనికి సంబంధించి..ఓ భావోద్వేగ వీడియో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. భారతావనిలో ప్రతి హిందువ

    అయోధ్యలో మందిరం కాంగ్రెస్ కు ఇష్టం లేదు…యోగి

    December 5, 2019 / 12:43 PM IST

    అయోధ్యలో రామమందిరం నిర్మించయడం కాంగ్రెస్,ఆర్జేడీ, జేఎంఎం పార్టీలకు ఇష్టం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అందుకే ఆ పార్టీలు ఎప్పుడూ రామ మందిరంపై పోరాడలేదని అన్నారు. అందుకనే ఈ సమస్య శతాబ్దాల కొద్దీ కోర్టులో దివాలా తీసి

    బిగ్ బ్రేకింగ్ : అయోధ్య కేసులో రేపే సుప్రీం తీర్పు

    November 8, 2019 / 03:49 PM IST

    అయోధ్యలో వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు శనివారం(నవంబర్-9,2019)తీర్పు ఇవ్వనుంది. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పటి నుండి దశాబ్దాల అనిశ్చితికి సుప్రీం ముగింపు పలికింది. తీర్పు సందర్భంగా ఇవాళ(నవంబర్-8,2019)ఉదయం భ

    అయోధ్య కేసులో ముగిసిన వాదనలు..తీర్పుకి సుప్రీం రెడీ

    October 16, 2019 / 10:44 AM IST

    అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ(అక్టోబర్-16,2019) వాదనలు ముగిశాయి. డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇంకా ఏదైనా చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది సుప్రీంకోర్ట�

10TV Telugu News