Home » mandya
Karnataka: Arkeshwara temple 3 priests murdered : కర్ణాటకలో దారుణం జరిగింది. మాండ్యా జిల్లాలోని అర్కేశ్వర ఆలయంలో ముగ్గురు పూజారులు గురువారం (సెప్టెంబర్ 10,2020) రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగింది. ఆలయంలో ముగ్గురు పూజారుల శవాలు పడి ఉండడం తీవ్ర కలకల�
ఏ తల్లి అయినా బిడ్డ బాగుండాలనే కోరుకుంటుంది. బిడ్డ దారి తప్పకుండా చూసుకుంటుంది. అవసరమైతే మందలిస్తుంది, తిడుతుంది, కొడుతుంది. అదంతా అమ్మ ప్రేమలో భాగమే. కానీ ఆ నీచుడు తల్లి ప్రేమను, బాధను, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. మందలించిందనే కోపంతో
తను కరోనా లక్షణాల నుంచి పూర్తిగా కోలుకున్నట్టుగా ప్రకటించారు సీనియర్ నటీ, మండ్య ఎంపీ సుమలతా అంబరీష్. ఆమె వయసు 56 సంవత్సరాలు. తను కరోనా వైరస్కు గురైనట్టుగా కొన్ని రోజుల కిందట సుమలత ప్రకటించారు. ట్రీట్మెంట్ తీసుకోబో�
ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలతకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్ ద్వారా తెలిపారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు. శనివారం ను
కదులుతున్న రైల్లో 23ఏళ్ల విద్యార్థిపై దాడి చేసి చంపేశారు దుండగులు. కొంతమంది దొంగలు రైల్లోకి చొరబడి విద్యార్థి దగ్గర ఉన్న రెండు ఫోన్లను లాగేసుకున్నారు.
బెంగళూరు : కేంద్రంలో మరోసారి మోడీ వస్తే దేశంలో ఇక ఎన్నికలు ఉండవు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ప్రధాని మోడీ అని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నమైందన్నారు. కర్నాటక రాష్ట్రం
అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి. అంతకు మించి వారి పుత్తర రత్నాలకు కూడా దక్కుతుంటాయి. పొలిటికల్ లీడర్ల ప్రాపకం కోసం తాపత్రాయ పడేవారు ఆయా నాయకుల పుత్ర రత్నాలకు మర్యాదలు చేస్తుంటారు. ఈ క్రమంలో నాయకుల కుమారులు లేదా కుమార�
కర్ణాకటలోని మండ్యా లోక్ సభ స్థానానికి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా సోమవారం(మార్చి-25,2019) నామేనేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సమయంలో నిఖిల్ వెంట ఆయన తల్లి,మంత్రులు హెచ్ డి రేవణ్ణ,డీకే శివకుమార్,తదితరులు ఉన్నారు.ఇప్పటిక�
ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.
మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించి.. రాజకీయ యుద్దానికి తెరతీశారు