mandya

    గుడిలో ముగ్గురు పూజారులు దారుణ హత్య..!!

    September 11, 2020 / 04:34 PM IST

    Karnataka: Arkeshwara temple 3 priests murdered : కర్ణాటకలో దారుణం జరిగింది. మాండ్యా జిల్లాలోని అర్కేశ్వర ఆలయంలో ముగ్గురు పూజారులు గురువారం (సెప్టెంబర్ 10,2020) రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగింది. ఆలయంలో ముగ్గురు పూజారుల శవాలు పడి ఉండడం తీవ్ర కలకల�

    అర్థరాత్రి వరకు స్నేహితులతో తిరగొద్దని మందలించిన తల్లిని కిరాతకంగా చంపేసిన కొడుకు

    August 2, 2020 / 08:30 AM IST

    ఏ తల్లి అయినా బిడ్డ బాగుండాలనే కోరుకుంటుంది. బిడ్డ దారి తప్పకుండా చూసుకుంటుంది. అవసరమైతే మందలిస్తుంది, తిడుతుంది, కొడుతుంది. అదంతా అమ్మ ప్రేమలో భాగమే. కానీ ఆ నీచుడు తల్లి ప్రేమను, బాధను, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. మందలించిందనే కోపంతో

    కరోనా నుంచి కోలుకున్నా… సీనియర్ నటీమణి

    July 24, 2020 / 01:25 PM IST

    త‌ను క‌రోనా ల‌క్ష‌ణాల నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు సీనియర్ న‌టీ, మండ్య ఎంపీ సుమ‌ల‌తా అంబరీష్. ఆమె వ‌య‌సు 56 సంవ‌త్స‌రాలు. త‌ను క‌రోనా వైర‌స్‌కు గురైన‌ట్టుగా కొన్ని రోజుల కింద‌ట సుమ‌ల‌త ప్ర‌క‌టించారు. ట్రీట్‌మెంట్ తీసుకోబో�

    మండ్య ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్

    July 6, 2020 / 09:09 PM IST

    ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలతకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్​బుక్ ద్వారా తెలిపారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు. శనివారం ను

    రైల్లో ఫోన్లు చోరీ : విద్యార్థిపై దాడి చేసి చంపిన దొంగలు

    September 26, 2019 / 08:11 AM IST

    కదులుతున్న రైల్లో 23ఏళ్ల విద్యార్థిపై దాడి చేసి చంపేశారు దుండగులు. కొంతమంది దొంగలు రైల్లోకి చొరబడి విద్యార్థి దగ్గర ఉన్న రెండు ఫోన్లను లాగేసుకున్నారు.

    మళ్లీ మోడీ వస్తే దేశంలో ఎన్నికలు ఉండవు : చంద్రబాబు భయపెట్టారు

    April 15, 2019 / 02:48 PM IST

    బెంగళూరు : కేంద్రంలో మరోసారి మోడీ వస్తే దేశంలో ఇక ఎన్నికలు ఉండవు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ప్రధాని మోడీ అని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నమైందన్నారు. కర్నాటక రాష్ట్రం

    డ్రై ఫ్రూట్స్ దండ : పొలిటికల్ పుత్రరత్నానికి రాచమర్యాద 

    March 31, 2019 / 07:57 AM IST

    అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి. అంతకు మించి వారి పుత్తర రత్నాలకు కూడా దక్కుతుంటాయి. పొలిటికల్ లీడర్ల ప్రాపకం కోసం తాపత్రాయ పడేవారు ఆయా నాయకుల పుత్ర రత్నాలకు మర్యాదలు చేస్తుంటారు. ఈ క్రమంలో నాయకుల కుమారులు లేదా కుమార�

    మండ్యా విజేత ఎవరు : నామినేషన్ వేసిన సీఎం కొడుకు

    March 25, 2019 / 10:16 AM IST

    కర్ణాకటలోని మండ్యా లోక్ సభ స్థానానికి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా సోమవారం(మార్చి-25,2019) నామేనేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సమయంలో నిఖిల్ వెంట ఆయన తల్లి,మంత్రులు హెచ్ డి రేవణ్ణ,డీకే శివకుమార్,తదితరులు ఉన్నారు.ఇప్పటిక�

    సుమలత, నిఖిల్ కు ఈసీ షాక్…సినిమా ప్రసారాలపై నిషేధం

    March 20, 2019 / 11:52 AM IST

    ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్‌ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.

    పొలిటికల్ జట్కాబండి : ఇండిపెండెంట్ గా సుమలత పోటీ

    March 18, 2019 / 07:28 AM IST

    మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించి.. రాజకీయ యుద్దానికి తెరతీశారు

10TV Telugu News