Home » Mani Ratnam
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను చోళుల కథగా మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమ
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన 234వ చిత్రం గురించి ప్రకటించాడు. ఇటీవలే 'విక్రమ్' లాంటి మాస్ సినిమాతో పవర్ఫుల్ కమెబ్యాక్ ఇవ్వడంతో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్త
రెండు రోజుల క్రితమే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడ్డానని తెలిపింది. తాజాగా దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. ఇటీవల జులై 8న మణిరత్నం................
లెజెండరీ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
తమిళ్ హీరోలు, దర్శకుల మధ్య ఉన్న ఈక్వేషన్స్ కూడా ఏంటో ఎవ్వరికీ అర్ధం కాదు. ఒకే కథను మార్చి మార్చి చెప్తోన్న డైరెక్టర్స్ కే అక్కడి స్టార్స్ ఓటేస్తున్నారు.
లెజెండరీ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ 'పొన్నియన్ సెల్వన్'. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా..
దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. చిత్ర షూటింగ్ సమయంలో ఓ గుర్రం మృతికి కారణమైనట్లు అతడిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్శకుడు మణిరత్నం.. ఆయన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’..
కరోనా వ్యాప్తి కారణంగా సృజనాత్మక దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ ఆపేశారు..
కరోనా…అన్ని రంగాలను కుదిపేస్తోంది. ఈ రంగం..ఆ రంగం అనే తేడా లేదు. ఇందులో సినిమా రంగం ఒకటి. కరోనా వైరస్ కారణంగా..ఈ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. థియేటర్లు నాలుగు నెలలకు పైగా మూత పడ్డాయి. షూటింగ్ లు లేక..కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్�