-
Home » manickam tagore
manickam tagore
విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్కి మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదు
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశానని తెలిపారు.
నాక్కాదు, మీ మంత్రికి పంపండి.. మాణిక్కం ఠాగూర్ నోటీసులకు కేటీఆర్ ఘాటు రిప్లయ్
గతంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Manickam Tagore: టీ కాంగ్రెస్కు త్వరలో కొత్త ఇంఛార్జి.. తప్పుకోనున్న మాణిక్కం ఠాగూర్?
కొంతకాలంగా ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్పై కాంగ్రెస్లోని ఒక వర్గం అసంతృప్తితో ఉంది. ఆయనకు పార్టీలోని కొందరు నేతల నుంచి సహకారం అందడం లేదు. దీంతో కొంతకాలంగా మాణిక్కం ఠాగూర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
T. Congress : తెలంగాణ కాంగ్రెస్లో విందు రాజకీయాలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విందు రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మాణిక్యం ఠాగూర్ పార్టీ నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు.
Manickam Tagore On Rahul Tour : రాహుల్ రాకతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది-మాణిక్కం ఠాగూర్
ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతుల కుటుంబాలను 2002లో సోనియా గాంధీ పరామర్శించారని..2004లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వరంగల్ సభతో..(Manickam Tagore On Rahul Gandhi Tour)
T.Congress : హుజూరాబాద్ ఫలితంపై హై కమాండ్ సీరియస్.. నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం
హుజూరాబాద్ బై పోల్ రిజల్ట్ తెలంగాణ కాంగ్రెస్లో రీ సౌండ్ చేస్తోంది. ఫలితం ఘోరంగా రావడంతో.. ఇంటా బయటా పోరును హస్తం పార్టీ తట్టుకోలేకపోతోంది.
TPCC : అసంతృప్తులను బుజ్జగిస్తున్న హై కమాండ్, ఏఐసీసీలోకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ?
టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించిన సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పెద్దలు. రేవంత్ ను మొదటి నుంచి సీనియర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నచ్చచెప్పే పనిలో పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్�
TPCC Chief : సాయంత్రానికి తేలనున్న టీపీసీసీ చీఫ్ ?
టీపీసీసీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రానికి పీసీసీ అధ్యక్షుడి ప్రకటన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Telangana Congress : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ? సోమవారం ప్రకటన!
పదవి కోసం పోటీపడుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు కొందరికి మాత్రమే ఫోన్లు చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారికి �
Telangana Congress : మాణిక్కం ఠాగూర్కు వీహెచ్ లేఖ
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కి మాజీ ఎంపీ హనుమంతరావు లేఖ రాశారు. బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను మొదటినుండి సోనియాగాంధీ వ్యతిరేకిస్తూ వస్తున్నారని, 9 రోజుల పాటు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్కరోజు కూడా CLP నేత