Home » Manipur incident
వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సీజేఐ సూచించింది. ఒక తెగను ఉగ్రవాదులుగా సంభోదించడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు.
మణిపూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శాంతిని నెలకొల్పారు. అసలు బీజేపీ సర్కార్ ఏం చెయ్యాలనుకుంటోంది? మహిళలను నగ్నంగా ఉరేగిస్తున్నారు. (Bellaiah Naik Tejavath)
మణిపూర్ ఘటనపై పీఎం మోదీ ఎమోషనల్ ట్వీట్
ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్