Home » Mansas Trust
విజయనగరం రామతీర్థం బోడికొండపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లం పల్లికి మధ్య వాగ్వాదం
విజయనగరం కోట వద్ద ఉద్రిక్తత
సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ధర్మకర్తవా...అధర్మ కర్తవా అని అశోక్ గజపతిపై వ్యాఖ్యాలు చేశారు. బహిరంగ చర్చకు సవాలు చేశారు.
విజయనగరం జిల్లా మాన్సస్ ట్రస్ట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. రోజుకో మలుపు తిరుగుతూ.. వివాదం ముదురుతున్నట్లే కనిపిస్తోంది.
మాన్సాస్ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. చైర్మన్ ఆదేశాలను పక్కన పెట్టకూడదన్న న్యాయస్థానం, మాన్సాస్ ఈవో వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
విజయనగరం జిల్లా మాన్సాస్ ట్రస్టులో మరో వివాదం చోటు చేసుకుంది. జీతాలు చెల్లించాలంటూ ట్రస్ట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించిన ఉద్యోగులు కోటలోని కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ట్రస్ట్ ఈవోను చుట్టుముట్టి�
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు దూకుడు పెంచారు. మాన్సాస్ ట్రస్ట్ లో పదేళ్లుగా ఆడిట్ జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ఈవోకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ సమయంలో..మాన్సాస్ ఈవో, కరస్పాండెంట్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా..అధికారుల గైర్హాజరుపై అశోక్ గజపతిరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మాన్సాస్ ట్రస్టు వివాదం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ట్రస్టు భూముల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. విజయనగరం మహరాజులకు చెందిన ట్రస్టు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. సంప్రదాయబద్ధంగా, తరతరాల నుంచి పద్దతిగా వెళ్త
మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్పర్సన్గా అశోక్ గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వగా.. ట్రస్ట్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మ�