-
Home » Mansukh Mandaviya
Mansukh Mandaviya
10 మినిట్ డెలివరీ బంద్.. కేంద్రం సంచలన నిర్ణయం
10 నిమిషాల డెలివరీ విధానంతో తమపై విపరీతమైన ఒత్తిడి ఉంటోందని వారు వాపోయారు. వేగంగా వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని గిగ్ వర్కర్లు ఆవేదన వ్కక్తం చేశారు.
పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త.. నిబంధనలు మారాయ్.. ఇక 100శాతం విత్ డ్రా చేసుకోవచ్చు..
EPFO : పీఎఫ్ విత్డ్రా లిమిట్స్ను పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక.. చదువుకోసం 10సార్లు, వివాహం విషయంలో ఐదు సార్లు వరకు పాక్షిక విత్ డ్రా చేసుకోవచ్చు.
పారా అథ్లెట్లపై కాసుల వర్షం..
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్లో భారత పారా అథ్లెట్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు.
Heat Waves: వేడిగాలులపై కేంద్రం హైలెవల్ సమావేశం.. రాష్ట్రాల్లో పర్యటనకు ప్రత్యేక బృందం
ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రానున్న కొన్ని రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన, అతి తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని వాతావరణ శా
RT-PCR Test: ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి.. కేంద్రం తాజా ఆదేశాలు
విదేశాల్లో ఇండియా విమానం ఎక్కేముందే తమ కోవిడ్ టెస్ట్ సర్టిఫికెట్ను ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ గురువా�
Covid-19: కోవిడ్ తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
అత్యవసర పరిస్థితిలో చికిత్సకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు వివిధ దేశాల్లో విస్తరిస్తున్న బిఎఫ్ 7 వేరియంట్ ప్రభావం, ఇతర దేశాల్లో పరిస్థితులు, కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల�
COVID Variant BF.7 : బీ కేర్ ఫుల్.. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదన్న కేంద్రం, మాస్క్ మస్ట్ అని ఆదేశం
కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని లోక్ సభలో ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని తేల్చి చెప్పారు. కొత్త వైరస్ బీఎఫ్.7 పై అప్రమత్తంగా ఉండాలని మాండవియా హెచ్చరించ�
Covid Returns : ఆగ్నేయాసియాలో కరోనా ఉప్పెన.. నిర్లక్ష్యం వద్దు.. నాల్గో వేవ్ ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!
Covid Returns : కరోనా మహమ్మారి అంతం కాలేదు. కరోనా ఇంకా మనతోనే ఉంది. కాస్తా వైరస్ తీవ్రత తగ్గింది మాత్రమే.. ఏ క్షణమైనా దేశంలో కరోనా విజృంభించే ఛాన్స్ లేకపోలేదు.
Covid 4th Wave Alert : కరోనా నాల్గో వేవ్ ముప్పు.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం
Covid 4th Wave Alert : భారతదేశంలో కరోనా కేసులు తగ్గిపోయాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
Corona Vaccination: దేశంలో 80శాతం మంది వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి
ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సాధ్యంకాని ఘనత కేవలం భారత్ లోనే సాధ్యమైందని, దేశ ప్రజల సహకారం, ప్రధాని మోదీ యొక్క కృషితోనే ఇది సాధ్యమైందని మాండవీయ అన్నారు