-
Home » manthani
manthani
చంపేందుకు కుట్ర- శ్రీధర్ బాబు, పుట్ట మధు పరస్పర ఆరోపణలు
Putta Madhu Sridhar Babu Allegations : నన్ను అంతమొందించడానికి కుట్రలో భాగంగా ఒక గ్రూపును తయారు చేశారు. ఇద్దరు మాజీ నక్సలైట్లను ఇతర రౌడీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.
Putta Madhu : నన్ను చంపేందుకు కుట్ర..? పుట్ట మధుపై సంచలన ఆరోపణలు, టికెట్ ఆశిస్తే చంపేస్తారా?
ఆయనకు ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తారా? టికెట్ అడగటం తప్పా? టికెట్ ఆశించే హక్కు అందరికీ ఉంది. Putta Madhu - Challa Narayana Reddy
Husband Killed Wife : భర్తతో ఉండలేనన్న భార్య-బండరాయితో కొట్టి చంపిన భర్త
బానయ్యకు ఇద్దరు భార్యలు. 16 సంవత్సరాల క్రితం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుకను రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు.
లాయర్ వామన్రావు దంపతులను హత్య చేయించిందెవరు? అసలు సూత్రదారులెవరు..?
Lawyer Vamanrao couple murder case : మంథనిలో న్యాయవాది వామన్రావు దంపతులను చంపిందెవరు.. హత్య చేయించిందెవరు.. ఈ కేసులో అసలు సూత్రదారులెవరు.. పాత్రదారులెవరు.. ఆలయానికి సంబంధించిన వివాదమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నా.. అసలు హత్య కేసులో ఏం జరిగింది. వామన్రావు, న�
లాయర్ వామన్ రావును 18 సార్లు కత్తులతో నరికారు…అనంతరం అతనిపై కారు ఎక్కించి చంపేశారు
Lawyer Vaman Rao couple Murder : ఎంత పగ, ఎంత కక్ష. వామన్ రావుపై ఎంత ద్వేషం. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 సార్లు కత్తులతో నరికి చంపారు. వామన్ రావు భూమిపై మిగిలి ఉండకూడదు.. మాకు అడ్డు రాకూడదనే లక్ష్యంతో అతనిపై విచక్షణ మరిచి దాడి చేశారు. ఉన్మాదంగా, ఫ్యాక్షనిస్టులు సైతం
10 టీవీ చేతికి చిక్కిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య దృశ్యాలు
Murder visuals of Lawyer Vaman Rao couple : పెద్దపల్లి జిల్లా మంథనిలో నడిరోడ్డుపై కత్తులు కోలాటమాడాయి. వామన్రావు దంపతులను అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. ఫ్యాక్షన్ హత్యను తలపించేలా పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో వామన్రావు దంపతులను నరికేశారు. ఈ దారుణ విజువల�
వేములవాడ రాజన్న సేవలో ముస్లిం మహిళ : కోడెదూడను కానుకగా ఇచ్చి మొక్కులు
Telangana : Muslim woman vemulavada rajanna temple : వేములవాడ రాజన్న ఆలయంలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ ముస్లిం మహిళ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంది. భక్తితో మొక్కులు చెల్లించుకుంది. స్వామివారి సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకుంది. ఆమె కూడా ఓ కోడెదూడన
కారెక్కనున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలుంటే… ఒక్క మంథనిలో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీధర్బాబు ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నుంచి, రాజకీయంగా, అభివృద
రెచ్చిపోయిన వీఆర్వో : పట్టా అడిగిన రైతుపై కారంపొడితో దాడి
పెద్దపల్లిలో దారుణం జరిగింది. ఓ వీఆర్వో రెచ్చిపోయింది. భూమి పట్టా కోసం నిలదీసిన మహిళా రైతుపై దాడి చేసింది. కారంపొడి చల్లింది. వివరాల్లోకి వెళితే.. సమ్మక్క అనే మహిళా