Home » many people
నేపాల్లో విమాన ప్రమాదాల సుదీర్ఘ చరిత్ర ఉంది. అనేక విమానాలు కుప్పకూలాయి. మరికొన్ని పర్వతాలను ఢీకొన్నాయి. ఈ ఘటనలో అనేక మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది చనిపోయారు. జులై, 1969లో రాయల్ నేపాల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సినారా ఎయిర్ పోర�
జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ పాజిటివ్ నమోదు అయ్యింది. షార్జా నుంచి మెట్పల్లి పట్టణానికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ అయ్యింది. బాధితులను హైదరాబాద్లోని టిమ్స్కు పంపారు.
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో తీవ్ర బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ వల్ల 2వేల 535 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా చెబుతోంది.