Home » Manyam
కూతురి పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టిన కష్టార్జితం ఎలుకల పాలైంది. రూ.2 లక్షల కరెన్సీ నోట్లు ఎలుకలు కొరికేయడంతో ఆంధ్రప్రదేశ్లో ఓ కుటుంబం కన్నీరుమున్నీరైంది.
పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన క్రాంతి అనే వ్యక్తి..కాకినాడలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్న గుత్తా సుమన్చంద్ను మోసం చేశాడు. 20 రోజుల క్రాంత్రి సుమన్చంద్కు ఫోన్ చేసి ఒడిశాలో మహిమ గల నాణెం ఉందని చెప్పాడు.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా..
ప్రస్తుతం 98వేల ఎకరాల కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు పంట సాగవుతుంది. కొండ వాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనాబివృద్ధి సంస్ధ గిరిజన రైతులను మిరియాల సాగువైపు
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రకటించడం తరువాయి అభ్యంతరాలు, కొత్త సూచనలు, డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. అసలు విశాఖ జిల్లా భౌగోలిక స్వరూ
విశాఖ మన్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. మావోయిస్టు అగ్రనేతల కోసం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. మూడు దళాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో మన్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు అక్కడి ఏజెన్�