Home » March 22
నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ..జీవం జలంతోనే సాధ్యమవుతుంది.
సమస్త జీవకోటికి ప్రాణాధారం జలం. జలం లేనిదే జీవం లేదు. నీరు లేకుంటే ప్రాణి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో ప్రపంచానికి ప్రతీ నీటిబొట్టు విలువ తెలియాలి.
తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పట్టభద్రుల కోటాలో ఒకటి, ఉపాధ్యాయ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 22వ తేదీ శుక్రవారం పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్స్ కోటాలో 17మంది పోటీలో ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ బరిలో రెండు స్థానాల
కొద్ది రోజుల్లో మండలి ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రులు / ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి మార్చి 22వ తేదీన ఎన్నికలు జరుగున�
2019, మార్చి 22వ తేదీ జరగనున్న పదో తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ పేపర్-2 వాయిదా పడింది. దీనికి సంబంధించి ప్రకటన చేసింది SSC బోర్డ్. ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్ 3వ తేదీ నిర్వహించనున్నట్లు నోట్ విడుదల చేసింది. దీనికి కారణం ఎమ్మెల్సీ ఎన్�