March

    శ్రీవారి ఆలయంలో మార్చిలో ఆర్జిత సేవల పునరుద్ధరణ

    February 5, 2021 / 05:51 PM IST

    Restoration of arjitha services at Srivari Temple  : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్జిత సేవలకు పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తామన్నారు. తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లపై వైవీ సుబ్బారెడ్డ�

    మార్చిలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు

    February 4, 2021 / 08:56 PM IST

    Manipulations in the MPTC and ZPTC elections says sec nimmagadda గత ఏడాది మార్చిలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అప్పుడు జరిగిన ఏకగ్రీవాలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అప్పటి తప్పులు ఇప్పుడు రిపీట్

    కేసీఆర్ మరో యాగం, తర్వాత కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు!

    January 10, 2021 / 09:35 AM IST

    Minister KTR May Become CM : తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే మరో యాగానికి శ్రీకారం చుట్టనున్నారు. డ్రీమ్ ప్రాజెక్టు యాదాద్రి ఈ యాగాలు నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి యాదాద్రి ప

    ముందే జాగ్రత్త పడండి : 13 రోజులు బ్యాంకులు బంద్!

    February 28, 2020 / 02:41 PM IST

    బ్యాంకులకు సెలవులే సెలవులు. ఎందుకంటే..ఒక్క నెలలోనే 13 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. ఇప్పటికే సరిపడా నగదు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి 29వ తేదీ తర్వాత..మార్చి నెలలో బ్యాంకులు ఏ�

    ఏపీ సీఎం జగన్ బాటలోనే: పాదయాత్రకు రజనీకాంత్

    February 9, 2020 / 07:57 AM IST

    శివాజీ రాజ్ గైక్వాడ్.. అలియాస్ రజనీకాంత్.. 22ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ పక్కా చేశాడు. ఎంత కేంద్రం నుంచి బీజేపీ మద్ధతు ఉందని రూమర్లు వస్తున్నా.. తానుగా నిలిచేందుకు రజనీ కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏపీ సీ�

    JNU విద్యార్థులపై లాఠీ చార్జ్..అరెస్ట్ లు

    January 9, 2020 / 03:20 PM IST

    ఢిల్లీలోని జేఎన్‌యూలో మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసేందుకు ఇవాళ(జనవరి-9,2020)సాయంత్రం ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుం�

    ఆధార్ – పాన్ లింక్ గడువు పొడిగింపు

    December 31, 2019 / 05:25 AM IST

    పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డెడ్ లైన్ ను డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ డెడ్ లైన్ ను మార్చి 31,2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న�

    బీజేపీ ఎక్కడికెళితే అక్కడ విద్వేషమే

    December 28, 2019 / 11:46 AM IST

    ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�

    ఫీజు పెంపు…ఉద్రిక్తంగా మారిన JNU విద్యార్థుల ఆందోళన

    November 11, 2019 / 07:22 AM IST

    ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఇవాళ(నవంబర్-11,2019)ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్ పలుమార్�

    పండగ ఆఫర్ : అక్టోబర్‌లో రెండుసార్లు గోల్డ్ బాండ్స్ జారీ 

    October 1, 2019 / 09:04 AM IST

    పండగ సీజన్ వచ్చిందంటే చాలు… పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆరాటపడుతుంటారు. ప్రత్యేకించి పండగ సమయాల్లో భారతీయుల్లో బంగారం కొనేవారు ఎక్కువ మంది క్యూ కట్టేస్తారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)ను సంప�

10TV Telugu News