Home » March
బ్రెగ్జిట్ ఒప్పందంపై మళ్లీ రిఫరెండం చేపట్టాలని 10లక్షలమందికిపైగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.పెద్ద ఎత్తున జనాలు ర్యాలీలో పాల్గొనడంతో సెంట్రల్ లండన్ ఏరియా మొత్తం జనసంద్రమైంది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఆందోళనక�
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని..బెయిల్ కోసం 5లక్షల పౌంట్లు చెల్లించేందుకు సిద్దమంటూ నీరవ్ చేసిన విజ్ణప్తిని కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ కు
తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో 2019 – 20 ఏడాదికి గాను అడ్మిషన్ల కోసం TS ICET -2019 నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అనుకున్నా..కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మార్చి 08వ తేదీ శుక్రవారం రిలీజ్ చేస్తామని ఐసెట�
డీజిల్, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ సబ్సిడీ గ్యాస్ ధరను మరోసారి పెంచాయి. గృహోపకర ఎల్పీజీ ఒక్కో సిలిండర్ ధరను రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫిబ్�
భారతీయ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ -పాక్ ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు భారత రైల్వే శాఖ ప్రకటించింది. మార్చి-4 నుంచి ఈ రైలును రద్దు చేస్తున్నట్లు గురువారం (ఫిబ్రవరి-28,2019) ప్రకటించింది. వారంలో రెండు రోజులు బు�
ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీకి మార్చి 9న వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి.
నేపాల్ : విమానంలో పైలట్లు…సిబ్బంది..ప్రయాణీకులు..ఎవరైనా…నిబంధనలు ఫాలో కావాల్సిందే. ఓ పైలట్ సిగరేట్ కాల్చడంతో 51 మంది మృతి చెందారు. గత ఏడాది అంటే 2018 సంవత్సరంలో జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన బృందం అసలు విషయాన్ని వెల్లడించింది. విచారణలో పై�
హైదరాబాద్ : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు అంధ విద్యార్థులు. గణతంత్ర వేడుకలలో అంధుల మార్చ్ ఫాస్ట్లో పాల్గొని అబ్బుర పరిచారు. కవాతు చేసి అందరితో వహ్వా అనిపించారు. గవర్నర్ చేతులు మీదుగా బహుమతి కూడా అందుకున్నారు. అంధులు.. ప