Home » Maredumilli
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భద్రచలం న
Rolling lorry Driver cleaner burnt alive : తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మారేడుమిల్లి ఘాట్రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మారేడుపల్లి వద్ద శనివారం రాత్రి లారీ బోల్తాపడింది. మంటలు అంటుకోవడంతో డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. డ్రైవర్ మృతదేహాన్న
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి – చింతూరు ఘాట్రోడ్డులో పదిహేను రోజుల క్రితం ప్రమాదానికి గురైన టెంపో డ్రైవర్ బాలకృష్ణ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ప్రమాదం జరిగిన తరువాత కేసులకు భయపడిన డ్రైవర్ బాలకృష్ణ… మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని