Home » MARKAZ BUILDING
ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్ లో ఉంచిన 167మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. ఆహారం విషయంలో నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. తాము కోరిన ఆహారాన్నే అందివ్వాలని లేనిపోని డిమాండ్లు చేస్తున్నారు. వైద్యులు,క్వారం
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. ఇంతలో మర్కజ్ నిజాముద్దీన్ ఘటన దేశవ్యాప్తంగా కలక�
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన తగ్లిబీ జమాత్ నిర్వహించిన మతపరమైన సమావేశానికి హాజరైన వారిలో దాదాపు 448మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని మంగళవారం(మార్చి-31,2020) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మార్చి-1నుంచి 15వరకు నిజాముద్దీన్ లోని మ�