Marks

    Children Behavior : పిల్లలకు మార్కులతోపాటు నడవడిక ముఖ్యమే!.

    March 29, 2022 / 03:15 PM IST

    ఇటీవలికాలంలో చాలా మంది పిల్లలు టీవీ,కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ కి అడిక్ట్ అయిపోతూ ఎక్కువ సమయంలో వాటితో కాలం గడుపుతున్నారు. అలా వాటికి పరమితం కాకుండా చూసుకోవాలి.

    Adimulapu Suresh : రెండు, మూడు రోజుల్లో టెన్త్ ఫలితాలు.. మంత్రి కీలక ప్రకటన

    July 28, 2021 / 04:29 PM IST

    విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు

    Tenth Exams : సీబీఎస్ఈ తరహాలో.. టెన్త్‌ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు

    July 23, 2021 / 11:26 AM IST

    సీబీఎస్ఈ తరహాలో తెలంగాణలోనూ టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. రిజల్ట్స్ విధానంలో మార్పులు చేయాలని, నామమాత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్‌లు ఇవ్వొద్దని

    AP : ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కుల అసైన్ మెంట్ ఖరారు..

    July 7, 2021 / 03:52 PM IST

    ఏపీ ప్రభుత్వం ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కుల అసైన్ మెంట్ ఖరారు చేసింది. టెన్త్‌లో టాప్‌ 3 సబ్జెక్టులకు వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం మార్కులు ఇవ్వనుంది. అలాగే… ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో సబ్జెక్టు వైజ్‌ మార్కులకు 70 శాతం మార్కులు ఇవ్వాలని ప్రభ�

    Tenth Results : రెండు మూడు రోజుల్లో టెన్త్ రిజల్ట్స్

    May 18, 2021 / 05:34 PM IST

    తెలంగాణలో టెన్త్ రిజల్ట్స్ మరో రెండు మూడు రోజుల్లోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది. వరుసగా రెండోవ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయడంతో.. ఫార్మేటివ్ అసెస్ మెంట్(FA-1) ఆధారంగా గ్రేడ్లను కేటాయిస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లించిన 5లక్షల 21వే�

    పాస్ చేస్తానని విద్యార్థినికి వల, శోభనం పేరుతో అత్యాచారం.. కీచక టీచర్‌కి పదేళ్ల జైలు శిక్ష

    February 17, 2021 / 10:22 AM IST

    10 years jail for teacher raping student: గురువంటే దైవంతో సమానం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూసేది గురువే. అందుకే.. ఉపాధ్యాయుడు అన్నా, ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. కానీ, కొందరు టీచర్లు కీచకుల్లా మారుతున్నారు. పవిత్రమైన �

    నీట్ ఎగ్జామ్‌లో 6 మార్కులొచ్చాయని సూసైడ్

    October 25, 2020 / 12:10 PM IST

    NEET ఎగ్జామ్‌లో ఆరు మార్కులు మాత్రమే రావడంతో షాక్ కు గురైన విద్యార్థి సూసైడ్ చేసుకుని చనిపోయింది. మధ్యప్రదేశ్ లోని చ్ఛింద్వారా జిల్లాలో ఉండే విధి సూర్యవంశీ అనే బాలిక సెప్టెంబరులో నీట్ ఎగ్జామ్ రాసింది. ఆన్‌లైన్లో రిజల్ట్స్ రాగానే.. 6మార్కులు వ�

    సరస్వతి పుత్రిక : 600కి 600 మార్కులు

    July 14, 2020 / 08:53 AM IST

    శ్రమ, పట్టుదల ఉంటే..ఏదైనా సాధించవచ్చని ఎందరో నిరూపించారు. తాజాగా కష్టపడి..పట్టుదలతో చదవి..CBSE 12th పరీక్షల్లో 100 శాతం మార్కులను సాధించి రికార్డు నెలకొల్పింది. ARTS విభాగంలో ఈ ఘనత సాధించింది. ఈ విభాగంలో ఈ ఘనత సాధించడం బహుశ తొలిసారి అని విద్యావేత్తలు అంట

    జగన్ మా అబ్బాయి : వైసీపీ పాలనకు 100 కి 150 మార్కులు

    October 23, 2019 / 07:58 AM IST

    ఏపీ సీఎం జగన్‌ పాలనకు టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కితాబిచ్చారు. ఆయన పాలనకు 100కు 150 మార్కులు ఇవ్వాలని వెల్లడించారు. జగన్ అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ మా అబ్బాయే అన్నారు. 2019, అక్టోబర్ 23వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలనలో జగ�

    ఇంట‌ర్ అల‌ర్ట్ : రీ-వాల్యూయేషన్, కౌంటింగ్ కు ఇలా అప్లయ్ చేసుకోండి 

    April 24, 2019 / 11:06 AM IST

    హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని భావించిన విద్యార్ధులు, ఫెయిలైన విద్యార్ధులు, తమ ఆన్సర్ షీట్లు  రీ వెరిఫికేషన్(RV), రీ కౌంటింగ్ (RC) కోసం దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఆన్ లైన్ ద్వారా  bie.telangana.gov.in   లేదా  TSONLINE  ద్వారా దిగ

10TV Telugu News